రాష్ట్ర చ‌రిత్ర‌లోనే ఇదే తొలిసారి : ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తోందని గాంధీ భ‌వ‌న్ లో జ‌రిగిన స‌మావేశంలో ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క…

Continue Reading →

రేపు రైతు భరోసా విజయోత్సవ సభ

రైతు భరోసా విజయోత్సవ సభ ను మంగళవారం నాడు సచివాలయం ఎదురుగా గల రాజీవ్ గాంధీ విగ్రహ ఆవరణలో నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ, సహకార,మార్కెటింగ్ జోళి శాఖ…

Continue Reading →

భద్రాద్రి జిల్లా రెవెన్యూ శాఖలోని అవినీతి వ్యవహారాలపై కలెక్టర్‌ సీరియస్‌..?

భద్రాద్రి జిల్లాలోని రెవెన్యూ శాఖలో జరుగుతున్న అవినీతి వ్యవహారాలను కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ సీరియస్‌గా పరిగణించారు. బూర్గంపహాడ్‌ తహసీల్దార్‌ కార్యాలయ టైపిస్టు (కంప్యూటర్‌ ఆపరేటర్‌) రెడ్‌హ్యాండెడ్‌గా…

Continue Reading →

ఇవాళ మంత్రివర్గ సమావేశం

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు, జిల్లా మండల పరిషత్ ఎన్నికల్లో…

Continue Reading →

ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్‌ బాధ్యతల స్వీకరణ

ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్‌ సచివాలయంలో శనివారం సర్వమత ప్రార్థనల అనంతరం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అడ్లూరి ఎస్సీ,…

Continue Reading →

రేపు మంత్రివర్గ సమావేశంలో పంచాయతీ ఎన్నికలపై కీలక నిర్ణయం

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు, జిల్లా మండల పరిషత్ ఎన్నికల్లో…

Continue Reading →

మైలార్‌దేవ్‌పల్లిలో ప్లాస్టిక్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదం

రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో అగ్నిప్రమాదం జరిగింది శాస్త్రిపురంలోని ప్లాస్టిక్‌ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు రెండు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు…

Continue Reading →

హైదరాబాద్‌ బల్కంపేట ఎలమ్మ తల్లికి నీతా అంబానీ కోటి విరాళం

హైదరాబాద్‌లోని బల్కంపేట ఎలమ్మ తల్లి ఆలయానికి ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ భారీ విరాళం అందజేశారు. అమ్మవారి ఆలయ అభివృద్ధి, నిత్య అన్నదానం…

Continue Reading →

యోగాతో శారీర‌క‌, మాన‌సిక ఆరోగ్యం : న‌ల్ల‌గొండ‌ జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర‌ పవార్

యోగా, ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు శారీరక ఆరోగ్యం లభిస్తుందని న‌ల్ల‌గొండ‌ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కారించుకుని…

Continue Reading →

విద్యుత్ రంగంలో తెలంగాణ దేశానికి దిక్సూచి కావాలి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

విద్యుత్ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా నిలవాలని, ఇoదుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.…

Continue Reading →