రూ. 80 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విద్యుత్‌ ఎస్‌ఈ నరేశ్‌

 ఏసీబీ వల కు విద్యుత్‌ ఏఈ చిక్కాడు. కాంట్రాక్టర్‌ నుంచి రూ. 80 వేలు లంచం తీసుకుంటూ మహబూబాబాద్‌ జిల్లా విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ నరేశ్‌ బుధవారం…

Continue Reading →

వర్షాకాలం సీజన్ లో ఆర్ అండ్ బి అధికారులు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఆర్ అండ్ బి అధికారులు క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్…

Continue Reading →

ప్రభుత్వ పథకాలను అర్హులకు అందించే బాధ్యత కలెక్టర్లదే : రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

ప్రభుత్వ పథకాలను అర్హులకు అందించే బాధ్యత కలెక్టర్లదే అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల కొత్తగా నియమితులైన కలెక్టర్లు సచివాలయంలో మంత్రిని…

Continue Reading →

పోలీసింగ్‌లో తెలంగాణ టాప్‌ : డీజీపీ జితేందర్‌

ప్రజలకు ఉత్తమ సేవలు అందించడంలో తెలంగాణ పోలీసు విభాగం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని డీజీపీ డాక్టర్‌ జితేందర్‌ అన్నారు. మాదకద్రవ్యాల నిరోధానికి పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని…

Continue Reading →

నార్సింగ్‌ మున్సిపల్ కమిషనర్‌ కృష్ణమోహన్‌రెడ్డి సంతకం ఫోర్జరీ

 తన పేరు, సంతకం ఫోర్జరీ అయ్యాయని, విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌ శివారు నార్సింగ్‌ మున్సిపల్ కమిషనర్‌ కృష్ణమోహన్‌రెడ్డి స్థానిక పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి…

Continue Reading →

మూడు ఎకరాల వరకు రైతు భరోసా నిధులు విడుదల

మూడు ఎకరాల వరకు రైతు భరోసా నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. రెండో రోజు రూ.1551.89 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి విడుదల చేశామని ప్రకటించింది.…

Continue Reading →

గో సంర‌క్షణ‌కు స‌మ‌గ్ర విధానం రూపొందించండి : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో గో సంర‌క్ష‌ణ‌కు స‌మ‌గ్ర విధానం రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లోని విధానాల‌ అధ్య‌య‌నానికి ముగ్గురు అధికారుల‌తో ఒక…

Continue Reading →

హరీష్‌రావుకు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కౌంటర్

మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం అంటే పేపర్ల మీద జీవోలు ఇవ్వడం కాదని మాజీ మంత్రి హరీష్‌రావుకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఎక్స్ వేదికగా…

Continue Reading →

ములుగు, సంగారెడ్డి జిల్లాల్లో ఏసీబీ మెరుపు దాడులు

తెలంగాణ రాష్ట్రంలో ములుగు, సంగారెడ్డి జిల్లాల్లో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి అవినీతికి పాల్పడిన ఉద్యోగులను పట్టుకున్నారు. ములుగు డీఈఓ జి.పాణి రూ.15 వేలు, జిల్లా…

Continue Reading →

భూగర్భంలో గరళం.. పరిశ్రమ పదిలం..

రసాయన పరిశ్రమలు నిబంధనలను కాలరస్తూ కాలకూట విషాన్ని చిమ్ముతున్నాయి. రసాయన పరిశ్రమల్లో రసాయన చర్యల కారణంగా విడుదలయ్యే రసాయన వ్యర్థాలను శుద్ధి కర్మాగారాల్లోకి తరలించాల్సి ఉండగా పరిశ్రమల…

Continue Reading →