లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఐఏఎస్‌

ఒక వ్యాపారవేత్త నుంచి రూ.10 లక్షల లంచం తీసుకుంటూ ఒడిశాకు చెందిన ఒక ఐఏఎస్‌ అధికారి సోమవారం రెడ్‌హ్యాండెడ్‌గా విజిలెన్స్‌ శాఖకు పట్టుబడ్డాడు. 2021 ఐఏఎస్‌ బ్యాచ్‌కు…

Continue Reading →

బొల్లారం పారిశ్రామికవాడలో విష వాయువుల విడుదలతో ఆందోళన

బొల్లారం పారిశ్రామికవాడలోని పలు రసాయన పరిశ్రమలు ప్రజారోగ్యాన్ని దెబ్బతీసేలా వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున పారిశ్రామిక వాడలోని పలు పరిశ్రమలు…

Continue Reading →

కాలుష్యం ఫుల్.. కార్యాచరణ నిల్..

ప్రజల జీవితాలతో ముడివడిన పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వాలకు ఇంకా మొక్కుబడి వ్యవహారంగానే ఉంది. వాతావరణ మార్పులు (క్లైమేట్ చేంజ్) రూపంలో అంచనాలకు మించిన వేగంతో ప్రమాదం. ముంచుకువస్తున్నా…

Continue Reading →

కొత్తగా మంత్రివర్గంలోకి గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి..

తెలంగాణలో నేడు మంత్రివర్గ విస్తరణ జరగనుంది. కొత్తగా ఎంపిక చేసిన మంత్రుల జాబితాను ఇప్పటికే రాజ్ భవన్ కు పంపించినట్లు తెలుస్తోంది. కెబినేట్ లో ముగ్గురికి అవకాశం ఇచ్చారు.…

Continue Reading →

మాగంటి గోపీనాథ్‌ను కోల్పోవడం బీఆర్‌ఎస్‌కు తీరని లోటు: కేటీఆర్‌, హరీశ్‌ రావు

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నాయకుడు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మాగంటి గోపినాథ్ మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.…

Continue Reading →

ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపట్ల కేసీఆర్‌ దిగ్భ్రాంతి

పార్టీ సీనియర్‌ నేత, జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం పట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణానికి చింతిస్తూ సంతాపం తెలిపారు.…

Continue Reading →

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ కన్నుమూత

జూబ్లీహిల్స్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ కన్నుమూశారు. గత కొన్ని రోలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం 5.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. గురువారం…

Continue Reading →

మున్సిపల్‌ కార్యాలయాలపై ఏసీబీ దాడులు

ఏసీబీ అధికారులు రాష్ట్రంలోని రెండు మున్సిపాలిటీల్లో గురువారం నిర్వహించిన వేరువేరు దాడుల్లో లంచం తీసుకుంటూ నలుగురు ఉద్యోగులు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికారు. మేడ్చల్‌ జిల్లా తూంకుంట మున్సిపాలిటీలో…

Continue Reading →

మంత్రివర్గ సమావేశానికి ముందు కళ్లు తిరిగి పడిపోయిన మంత్రి కొండా సురేఖ

సచివాలయంలోని కేబినెట్ హాల్ వద్ద గురువారం మధ్యాహ్నాం కీలక ఘటన చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖ కళ్లు తిరిగి పడిపోవడంతో అక్కడ ఉన్నవారంతా కాసేపు ఆందోళనకు లోనయ్యారు.…

Continue Reading →

ఎంఎల్‌ఎ మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం అత్యంత విషమం

బీఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ మాగంటి గోపీనాథ్(62) ఆరోగ్యం పరిస్థితి అత్యంత విషమగా ఉంది. ప్రస్తుతం మాగంటి గచ్చిబౌలిలోని ఎఐజి ఆస్పత్రిలో ఐసియు చికిత్స తీసుకుంటున్నారు. గురువారం సాయంత్రం 4.35…

Continue Reading →