అటవీ చట్టాలు సంస్కరించండి.. కేంద్రానికి రాష్ట్ర మంత్రి సీతక్క విజ్ఞప్తి

అడవుల్లో నివసించే గిరిజనుల అభివృద్ధికి చేపట్టే కార్యక్రమాలను అడ్డుకోకుండా అటవీ శాఖ చట్టాలను సంస్కరించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క విజ్ఞప్తి చేశారు. ఎస్డీఎఫ్‌…

Continue Reading →

జిహెచ్ఎంసి కమిషనర్ పర్యటన… జర్నలిస్టులతో దురుసుగా ప్రవర్తించిన అధికారులు

జీడిమెట్లలో జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్ పర్యటించారు. కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులపై ఇరిగేషన్ ఎఇఇ అధికారి దౌర్జన్యం చేశారు. కమిషనర్ ను మీడియా ప్రతినిధులు…

Continue Reading →

జాగృతి సంస్థ.. తెలంగాణ ప్రజల గొంతుక: కవిత

 తెలంగాణ ప్రజల గొంతుక జాగృతి సంస్థ అని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. శనివారం బంజారాహిల్స్‌ తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కవిత…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఎసిబి(ACB)కి చిక్కిన సర్వేయర్

అవినీతి నిరోధక శాఖ(ACB) వలకు మరో అవినీతి తిమింగళం చిక్కింది. రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఓ సర్వేయర్ ఎసిబికి పట్టుబడ్డాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట…

Continue Reading →

రాష్ట్రంలో గోశాలల అభివృద్ధి, నిర్వహణ, సంరక్షణపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

గోశాలల ఏర్పాటుకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేయాలని, నిర్ణీత గడువులోగా కమిటీ పూర్తిస్థాయి ప్రణాళికతో రావాలని ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి. గోసంరక్షణ, నిర్వహణ సులువుగా ఉండేందుకు…

Continue Reading →

జూన్ 2న కాళేశ్వ‌రంపై హ‌రీశ్‌రావు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్

 కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాల‌ని బీఆర్ఎస్ పార్టీ నిర్ణ‌యం తీసుకుంది. ఈ నేప‌థ్యంలో జూన్ 2న…

Continue Reading →

విజిలెన్స్‌ అధికారుల రాకతో కిటికీలో నుంచి నోట్లు వెదజల్లిన ఇంజినీర్‌ !

ఒడిశాలోని ఓ ప్రభుత్వ ఇంజినీర్‌ ఫ్లాట్‌ కిటికి నుంచి నోట్ల వర్షం కురిసింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్టు సమాచారం అందుకున్న విజిలెన్స్‌ అధికారులు రూరల్‌ వర్క్స్‌…

Continue Reading →

మాజీ మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్ రహస్య భేటీ

మాజీ మంత్రి హ రీశ్‌రావు, ఈటల రాజేందర్ శామీర్‌పేటలో రహస్యంగా భేటీ అయ్యారని టిపిసిసి చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ ఆరోపించారు. కెసిఆర్ ఆదేశాలతో నే హరీశ్‌రావు ఈటలను…

Continue Reading →

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ సిబ్బందిని సన్మానించిన ఎండీ సజ్జనార్‌

విధి నిర్వహణలో ఆర్టీసీ సిబ్బంది నిజాయితీని నిరూపించుకున్నారు. బస్సుల్లో ప్రయాణికులు పొగొట్టుకున్న రూ.19 లక్షల విలువైన వస్తువులతో కూడిన బ్యాగులను వారికి అందజేసి మానవత్వం చాటుకున్నారు. మూడు…

Continue Reading →

ఈసారి ఘనంగా రాష్ట్రావతరణ వేడుకలు

రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఈసారి ఘనంగా నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. జూన్‌ 2న హైదరాబాద్‌తో పాటు 32 జిల్లా కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ వేడుకను అధికారికంగా…

Continue Reading →