ఏసీబీకి పట్టుబడిన సూర్యాపేట డీఎస్పీ, సీఐ

గతంలో వేలలో లంచాలు డిమాండ్ చేసే వారిని చాలానే చూశాం…. పట్టుబడిన వారిని చూసే ఉంటారు… కాని ఇప్పుడు నయా ట్రెండ్ నడుస్తుంది… స్థాయిని బట్టి… అవతలి…

Continue Reading →

తెలంగాణ ఆర్టీఐ కమిషనర్లుగా నలుగురు నియామకం

 తెలంగాణ ఆర్టీఐ క‌మిష‌న‌ర్లుగా న‌లుగురు నియామ‌కం అయ్యారు. ఆర్టీఐ కమిషనర్లుగా బోరెడ్డి అయోధ్యరెడ్డి, పీవీ శ్రీనివాసరావు, మోహ‌సినా ప‌ర్వీన్, దేశాల భూపాల్ పేర్లను తెలంగాణ ప్రభుత్వం ఖరారు…

Continue Reading →

సొనాటా సాఫ్ట్ వేర్ సంస్థ ఫెసిలిటీ సెంటర్ ను ప్రారంభించిన సిఎం రేవంత్ రెడ్డి

సాఫ్ట్ వేర్, లైఫ్ సెన్సెస్ రంగాల్లో హైదరాబాద్ జిసిసి హబ్ గా మారిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నానక్ రామ్ గూడలో సొనాటా సాఫ్ట్ వేర్ …

Continue Reading →

పరిశ్రమల స్వార్థం… మనిషి ఒంట్లోకి విషం..!

తమ స్వార్థం కోసం సమాజానికి తీవ్ర హాని చేస్తున్న ప్రజా శత్రువులు దేశవ్యాప్తంగా యథేచ్ఛగా చెలరేగిపోతున్నారు. కనీస విచక్షణ మరచి ప్రమాదకర పారిశ్రామిక వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ…

Continue Reading →

భారత్‌-పాకిస్థాన్‌ దేశాల ఉద్రిక్తతలకు తెర.. కాల్పుల విరమణకు ఇరుదేశాల అంగీకారం.. భారత్‌ అధికారిక ప్రకటన

 పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో గత కొన్ని రోజులుగా భారత్‌-పాకిస్థాన్‌ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ఇవాళ్టితో తెరపడింది. కాల్పుల విరమణకు అంగీకరించినట్లు భారత్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ…

Continue Reading →

హైద‌రాబాద్‌ లో లేడీ డాక్ట‌ర్ అరెస్ట్.. 53 గ్రాముల కొకైన్ స్వాధీనం

హైద‌రాబాద్‌ నగరంలోని ఒక ప్రముఖ ఆస్ప‌త్రికి చెందిన వైద్యురాలు చిగురుపాటి నమ్రతను రాయదుర్గం పోలీసులు శుక్ర‌వారం అరెస్ట్ చేశారు. మాద‌క ద్ర‌వ్యాలను క‌లిగి ఉండ‌డం, వినియోగంతో పోలీసులు…

Continue Reading →

హైదరాబాద్‌లో బాణాసంచా కాల్చడం నిషేధం : హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్

 భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. హైద‌రాబాద్, సికింద్రాబాద్ జంట న‌గ‌రాల్లో బాణాసంచా కాల్చడాన్ని నిషేధిస్తూ…

Continue Reading →

అర్హులైన జర్నలిస్టులకు తెల్ల రేషన్ కార్డులు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికి తెల్ల రేషన్ కార్డులను మంజూరుకు సత్వర చర్యలు చేపడతామని పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తం కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.…

Continue Reading →

త్వరలో 5 వేల మంది సర్వేయర్ల నియామకం : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ముందుకుపోతున్న ప్రభుత్వం.. సర్వే విభాగాన్ని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి…

Continue Reading →

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద పాత్రికేయులకు, వృత్తి నిర్వహణలో మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలకు…

Continue Reading →