పోలీసు కేసు నుంచి తప్పించేందుకు రూ.2.22 లక్షలు లంచం వసూలు చేసిన శామీర్ పేట ఎస్సై ఎం. పరశురాం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు అడ్డంగా దొరికిపోయాడు. ఏసీబీ…
రెండు రోజుల క్రితం 20 మంది ఐఏఎస్ లను బదిలీ చేసిన ప్రభుత్వం త్వరలోనే మరికొందరిని ట్రాన్ ఫర్ చేసేందుకు సిద్ధమైనట్టు సమాచారం. సీఎస్ గా రామ…
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి రైటర్ అవుతున్న శాంతికుమారిని.. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్చార్డీ) వైస్ చైర్మన్గా ప్రభుత్వం నియమించింది.…
తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కమిషనర్ల నియామకానికి ఎట్టకేలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్తోపాటు ఏడుగురు కమిషనర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.…
ఏసీబీ అధికారులు వరుసగా చేస్తున్న దాడులు ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.. ఏసీబీ నిర్వహిస్తున్న ఈ దాడులు అవినీతి అధికారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఈరోజు ఎక్కడ,…
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన కార్యనిర్వహణ అధికారిగా ఐఏఎస్ అధికారి ఎస్.వెంకట్రావ్ను నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వం ఆదివారం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది.…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కుడ్లిగి రామకృష్ణారావు (1991) నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి ఈనెలాఖరుకు…
హైదరాబాద్కు చెందిన అపర్ణ ఎంటర్ ప్రైజస్ లిమిటెడ్ (వెటిరో టైల్స్) సంస్థ శుక్రవారం శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ. కోటి విరాళంగా అందించింది. ఈ…
భారతీయులంతా ఐక్యంగా ఉండటం చాలా అవసరమని, తద్వారా ఉగ్ర చర్యలను, వారి లక్ష్యాలను దీటుగా ఎదుర్కోవచ్చని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు.…
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం ఘన విజయం సాధించింది. ఎంఐఎంకు 63 ఓట్లు రాగా బిజెపికి 25 ఓట్లు వచ్చాయి. బిజెపి అభ్యర్థి గౌతమ్…









