మహేష్‌బాబుకు ఇడి నోటీసులు

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇడి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 27న మహేష్ బాబు విచారణకు హాజరుకావాలని ఇడి అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు.…

Continue Reading →

ఇంటర్ ఫలితాలు విడుదల

ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడదలయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విడదల చేశారు. ఇంటర్‌ సెకండియర్‌లో 71.37 శాతం ఉత్తీర్ణత, …

Continue Reading →

తెలంగాణలో క్రషర్ల ఇష్టారాజ్యం..!

ఒక వైపు దంచి కొడుతున్న ఎండలు, మరోవైపు తాగు నీటి కోసం కొన్ని గ్రామాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అనేకం. ఇలాంటి పరిస్థితులలో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే…

Continue Reading →

ఎపి, తెలంగాణ హైకోర్టుల న్యాయమూర్తుల బదిలీ

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి జడ్జీల బదిలీ జరిగింది. అంధ్రప్రదేశ్, తెలంగాణలో హైకోర్టుల న్యాయమూర్తులను సుప్రీంకోర్టు బదిలీ చేసింది. కొలీజియం సిఫార్సుల మేరకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్…

Continue Reading →

భూ భారతితో శాశ్వత పరిష్కారం : కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్

భూ భారతి చట్టం-2025 ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిస్కారం లభిస్తుందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని ఆర్ఎస్‌వీ…

Continue Reading →

అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి : ఎస్‌ఎఫ్‌వో రవీందర్‌ రెడ్డి

 అగ్ని మాపక వారోత్సవాల్లో భాగంగా 14 నుండి కొనసాగిన అగ్ని మాపక వారోత్సవాలు నేటితో ముగిశాయి. ఇవాళ చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రంలో అగ్ని ప్రమాదాలపై…

Continue Reading →

సూర్యాపేటలో విషాదం.. కాలేజ్ భవనంపై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని సూసైడ్

కాలేజ్ భవనంపై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదం సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. చిలుకూరు మండలం గేట్ ఇంజినీరింగ్ కాలేజ్ లో…

Continue Reading →

 కంచ గచ్చిబౌలిలో అడవులు లేవని వాదిస్తే.. అక్కడే జైలు కట్టి అందులోనే వేస్తాం.. సుప్రీంకోర్టు

కంచ గచ్చిబౌలి భూముల అంశంపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. చెట్ల నరికివేతపై రేవంత్‌ సర్కార్‌పై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. చెట్లు కొట్టేసే…

Continue Reading →

తెలంగాణ పీసీబీ అప్పిలేట్ అథారిటీ ఛైర్మన్ గా జస్టిస్ సాంబశివరావు నాయుడు!

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అప్పిలేట్ అథారిటీ చైర్మన్ జస్టిస్ సాంబశివరావు నాయుడు పేరు ఖరారైంది. అయితే పీసీబీ అప్పిలేట్ అథారిటీలో మరో ఇద్దరు…

Continue Reading →

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

అధికార దాహంతో  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వారం నుంచే కూల్చే యత్నం చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపణలు చేశారు. ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూల్చాలని పగటి కలలు…

Continue Reading →