తెలంగాణ భవన్‌లో ఘనంగా బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలు..

మాజీ ఉపప్రధాని, దివంగత బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు బీఆర్ఎస్ (BRS) పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. బీజేఆర్ చిత్రపటానికి శాసన…

Continue Reading →

జల కాలుష్యంతో మానవాళికి ముప్పు

నదులు, చెరువులు పర్యావరణ వ్యవస్థకు కీలకమైనవని. అవి వరద నియంత్రణ, వాతావరణ మార్పు, జీవ వైవిధ్యానికి కూడా సహాయపడతాయి. కానీ ప్రపంచ వ్యాప్తంగా నదులు ప్రమాదంలో ఉన్నాయి.…

Continue Reading →

పన్ను మినహాయింపుతో ఫార్మాకు ఊరట.. ప్రధానికి ఎంపీ పార్థసారథిరెడ్డి లేఖ..

 అమెరికా ప్రతీకార సుంకాల నుంచి భారత ఫార్మా ఉత్పత్తులకు మినహాయింపు లభించడం గొప్ప ప్రగతి అని రాజ్యసభ్యుడు డాక్టర్‌ పార్థసారథిరెడ్డి పేర్కొన్నారు. ఈ మినహాయింపు వల్ల దేశ…

Continue Reading →

HCU భూముల వివాదం.. విచారణ ఈ నెల 7కు వాయిదా

తెలంగాణలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్ సియు)కు సంబంధించిన భూముల వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. వర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగడంతో వందల మంది పోలీసుల…

Continue Reading →

సుప్రీంకోర్టు తీర్పుపై హెచ్‌సీయూలో విద్యార్థుల సంబురాలు..

కంచ గ‌చ్చిబౌలి భూముల విష‌యంలో రాష్ట్ర‌ ప్ర‌భుత్వ చ‌ర్య‌లు అన్నీ నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల‌పై హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ విద్యార్థులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ…

Continue Reading →

కంచ గ‌చ్చిబౌలిలో ప్ర‌భుత్వ చ‌ర్య‌లు నిలిపివేయాలి.. ఇది చాలా తీవ్ర‌మైన అంశం : సుప్రీంకోర్టు

కంచ గ‌చ్చిబౌలి భూముల విష‌యంలో హైకోర్టు రిజిస్ట్రార్ మ‌ధ్యంత‌ర నివేదిక‌ను సుప్రీంకోర్టుకు పంపింది. ఈ నివేదిక‌ను ప‌రిశీలించిన అనంత‌రం కోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్ర‌భుత్వ చ‌ర్య‌లు…

Continue Reading →

కంచ గచ్చిబౌలి భూములను ఎవరూ కొనవద్దు.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక వెనక్కి తీసుకుంటాం : కేటీఆర్‌

పొరపాటున కూడా కంచ గచ్చిబౌలి భూములను ఎవరూ కొనుగోలు చేయొద్దని.. మూడేళ్ల తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం ఆ భూములను వెనక్కి తీసుకుంటుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌…

Continue Reading →

పర్యావరణం విషయంలో మాకు ఎవరి కితాబు అవసరం లేదు : కేటీఆర్‌

 పర్యావరణం విషయంలో తమకు కొత్తగా ఎవరి కితాబు అవసరం లేదని బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ స్పష్టం చేశారు. హెచ్‌సీయూ వ్యవహారంలో కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం…

Continue Reading →

హెచ్‌సీయూ విధ్వంసం ఆపండి.. ప్ర‌భుత్వాన్ని వేడుకున్న న‌టి రేణూ దేశాయ్

కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) పరిధిలోని…

Continue Reading →

ఏ సర్వే చేయలేదు.. టీజీఐఐసీ ప్రకటనను ఖండించిన హెచ్‌సీయూ రిజిస్ట్రార్‌

 గచ్చిబౌలిలోని 400 ఎకరాల స్థలం ప్రభుత్వానిదే అని టీజీఐఐసీ చేసిన ప్రకటనపై హెచ్‌సీయూ రిజిస్ట్రార్‌ స్పందించారు. 2024 జూలై అక్కడ ఎలాంటి సర్వే నిర్వహించలేదని స్పష్టంచేశారు. ఇప్పటివరకు…

Continue Reading →