నెల రోజులు పోలీస్‌ యాక్ట్‌-30 అమలు : సంగారెడ్డి ఎస్పీ పరితోష్‌ పంకజ్‌

శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లాలో నెల రోజుల పాటు 30, 30 (ఏ) పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉంటుందని ఎస్పీ పరితోష్ పంకజ్‌ ఓ ప్రకటనలో…

Continue Reading →

మత సామర‌స్యానికి పెట్టింది పేరు నల్ల‌గొండ : మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి

న‌ల్ల‌గొండ జిల్లా మత సామరస్యానికి పెట్టింది పేరని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా నల్ల‌గొండ జిల్లా…

Continue Reading →

ముస్లింలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్‌

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ముస్లింలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. గంగాజమున తెహజీబ్‌కు తెలంగాణ నిలయమన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో మైనారిటీల అభివృద్ధికి విశేష కృషి చేశామని తెలిపారు. మత…

Continue Reading →

ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్ స్పెక్టర్ కు కూలీల బతుకులంటే విలువే లేదా..?

సమాజానికి దూరంగా గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న వ్యవహారాలను చీకటి వ్యవహారాలు అంటారు. మరి సమాజానికి తెలియకుండా ప్రభుత్వ కార్యాలయాలు నడుస్తుంటే వాటిని ఏ పేరుతో పిలవాలి.. అదే…

Continue Reading →

మామూళ్ల మత్తులో ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ కార్యాలయ సిబ్బంది

తెలంగాణ రాష్ట్రంలో ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ కార్యాలయ అధికారుల పనీతీరు అస్తవ్యస్తంగా తయారయ్యింది.. పరిశ్రమలలో ఉన్న లోపల కారణంగా తరుచు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ వాటి నివారణకు అధికారులు…

Continue Reading →

టారిఫ్‌లతో ఫార్మా కుదేలు : బీఆర్‌ఎస్‌ ఎంపీ బండి పార్థసారథిరెడ్డి

భారత ఫార్మా రంగంపై అమెరికా విధించనున్న సుంకాలపై బీఆర్‌ఎస్‌ ఎంపీ బండి పార్థసారథిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రతిపాదించిన టారిఫ్‌లు ఎప్పుడైనా అమల్లోకి…

Continue Reading →

పెద్ద సంఖ్యలో చెట్లను నరకడం మనుషులను చంపడం కన్నా ఘోరం

పెద్ద సంఖ్యలో చెట్లను నరకడం మనుషులను చంపడం కన్నా ఘోరమని సుప్రీంకోర్టు బుధవారం అభిప్రాయపడింది. చట్టవిరుద్ధంగా నరికిన ప్రతి చెట్టుకు లక్ష రూపాయల చొప్పున జరిమానా చెల్లించాలని…

Continue Reading →

హైడ్రా పేరుతో సెటిల్మెంట్లు చేస్తే కేసులు : హైడ్రా చీఫ్‌ రంగనాథ్‌

 హైడ్రా పేరుతో ఎవరైనా సెటిల్మెంట్‌లు చేస్తే కేసులు నమోదు చేస్తామని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ హెచ్చరించారు. సోమవారం అసెంబ్లీ లాబీలో రంగనాథ్‌ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌ చేశారు.…

Continue Reading →

గ్రూప్‌-1 పరీక్షలపై హైకోర్టులో పిటిషన్‌

గ్రూప్‌-1 పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం పారదర్శకంగా జరగలేదని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఆ పత్రాలను మరోసారి మూల్యాంకనం జరిపించేలా టీజీపీఎస్సీని ఆదేశించాలని పిటిషనర్‌ కోరారు. జస్టిస్‌…

Continue Reading →

అక్రిడేషన్ కార్డుల గడువు మరో మూడు నెలల పొడగింపు

తెలంగాణ వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్టుల అక్రిడేష‌న్ కార్డుల గ‌డువును మ‌రో మూడు నెల‌ల పాటు పొడిగించారు. ఈ మేర‌కు ఐ అండ్ పీఆర్ క‌మిష‌న‌ర్ హ‌రీశ్ ఉత్త‌ర్వులు జారీ…

Continue Reading →