తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్కు ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో రవికుమార్ బయటపడ్డారు. ఖైరతాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స…
ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం ఉగాది వేడుకల్లో సతీసమేతంగా పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం గంటావరిపాలెం వద్ద నిర్వహించిన ఉగాది…
మనీలాండరింగ్ కేసులో అరెస్టు అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 23వ తేదీ వరకు కోర్టు పొడిగించింది. 14 రోజుల కస్టడీ ముగియడంతో…
మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. కవిత బెయిల్ పిటిషన్ను రౌస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుతం…
వర్షపు నీరు వృదా కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకునేందుకు, ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం సన్నద్దం కావాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి…
మన్నెగూడ భూవివాదం కేసులో కల్వకుంట్ల కన్నారావుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మన్నెగూడలోని…
గత కేసీఆర్ సర్కార్ హయాంలో అభివృద్ధి చేసిన మరో ఆరు కొత్త పారిశ్రామిక వాడలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. వీటిలో కంపెనీలకు భూములను కేటాయించేందుకు టీఎస్ఐఐసీ సన్నాహాలు చేస్తున్నది.…
ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనపై ఆరోపణల పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తంచేశారు. అసత్య ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు, ఓ…
మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నవీ ముంబై (Navi Mumbai)లోని ఎమ్ఐడీసీ (MIDC)లో గల నవభారత్ ఇండస్ట్రియల్ కెమికల్ కంపెనీ (Navabharat Industrial Chemical…
అడవులను రక్షించుకోవాలి.. పర్యావరణాన్ని కాపాడుకోలేకపోతే మానవుడి మనుగడే ప్రశ్నార్థకం.. పరిశ్రమల కాలుష్యాన్ని అరికట్టాలి.. తమలపాకుతో నువ్వట్లంటే, తలుపు చెక్కతో నేన్నిట్లంటా అన్నట్లుగా వ్యవహరిస్తున్నది మానవాళితో ప్రకృతి. విశ్వవ్యాప్తంగా…