సీపీసీబీ(CPCB) గ్రీన్ ఫండ్స్ పై ఎన్జీటీ ముందు నివేదిక

ఖర్చు చేసింది 20 శాతమే 80 శాతం నిధులను ఉపయోగించలేదు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) సేకరించిన పర్యావరణ పరిరక్షణ ఛార్జీ (ఈపీసీ), పర్యావరణ పరిహారం…

Continue Reading →

బండ్లగూడ ఇన్‌స్పెక్టర్‌ సహా.. ఎస్సై, కానిస్టేబుల్‌ సస్పెండ్‌

 సీఆర్‌పీఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన నగర పోలీసు కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి నివేదిక ఆధారంగా బుధవారం బండ్లగూడ పీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ మహ్మద్‌ షాకీర్‌…

Continue Reading →

బిస్కెట్‌ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగసిపడుతున్న మంటలు

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న ఓ బిస్కెట్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. రాజేంద్రనగర్‌ పరిధిలోని కాటేదాన్‌లో ఉన్న రవి బిస్కెట్‌ తయారీ పరిశ్రమలో (Ravi…

Continue Reading →

హైదరాబాద్ లో ఎర్త్ అవర్

ఆరోగ్యకరమైన ప్రపంచం కోసమే : పిసిబి మెంబర్ సెక్రటరీ జ్యోతి బుద్ద ప్రకాష్ తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధ్వర్యంలో “పుడమి కోసం ఒక గంట కార్యక్రమం”…

Continue Reading →

నల్గొండ, భువనగిరి స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన బీఆర్‌ఎస్‌..

భారత రాష్ట్ర సమితి మరో రెండు పార్లమెంట్‌ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి పేరును ప్రకటించింది. ఇక భువనగిరి నియోజకవర్గ అభ్యర్థిగా…

Continue Reading →

సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా అభ్యర్థి పద్మారావు గౌడ్‌

 సికింద్రాబాద్‌ పార్లమెంట్ స్థానానికి బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. పార్టీ సీనియర్‌ నేత పద్మారావు గౌడ్‌ను బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఎంపిక చేశారు. లోక్‌సభ…

Continue Reading →

నాగ‌ర్‌క‌ర్నూల్, మెద‌క్ ఎంపీ స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన బీఆర్ఎస్

మ‌రో రెండు పార్ల‌మెంట్ స్థానాల‌కు బీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌ను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్ర‌క‌టించారు. నాగ‌ర్‌క‌ర్నూల్ ఎంపీ అభ్య‌ర్థిగా మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్, మెద‌క్…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్‌ రిజిస్ట్రార్‌ మహమ్మద్ తస్లీమా, డాటా ఆపరేటర్‌

అప్పుడు నాట్లు.. ఇప్పుడు నోట్లు అంటూ సోషల్ మీడియాలో వైరల్ భూమి రిజిస్ట్రేషన్‌ విషయంలో లంచం తీసుకుంటూ సబ్‌ రిజిస్ట్రార్‌ (Sub registrar ) మహమ్మద్ తస్లీమా,…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తూనికలు, కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్‌

రూ. 10 వేలు లంచం(Bribe) తీసుకుంటూ తూనికలు, కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్‌ ఏసీబీకి పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి(Rangareddy) జిల్లా తూనికలు, కొలత శాఖ ఇన్‌స్పెక్టర్‌ ఉమారాణి…

Continue Reading →

పకడ్బందీగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు – సి.ఎస్ శాంతి కుమారి

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి సమర్థవంతంగా అమలు చేయడానికి వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి…

Continue Reading →