ఖర్చు చేసింది 20 శాతమే 80 శాతం నిధులను ఉపయోగించలేదు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) సేకరించిన పర్యావరణ పరిరక్షణ ఛార్జీ (ఈపీసీ), పర్యావరణ పరిహారం…
సీఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి నివేదిక ఆధారంగా బుధవారం బండ్లగూడ పీఎస్ ఇన్స్పెక్టర్ మహ్మద్ షాకీర్…
హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో ఉన్న ఓ బిస్కెట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. రాజేంద్రనగర్ పరిధిలోని కాటేదాన్లో ఉన్న రవి బిస్కెట్ తయారీ పరిశ్రమలో (Ravi…
ఆరోగ్యకరమైన ప్రపంచం కోసమే : పిసిబి మెంబర్ సెక్రటరీ జ్యోతి బుద్ద ప్రకాష్ తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధ్వర్యంలో “పుడమి కోసం ఒక గంట కార్యక్రమం”…
భారత రాష్ట్ర సమితి మరో రెండు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి పేరును ప్రకటించింది. ఇక భువనగిరి నియోజకవర్గ అభ్యర్థిగా…
సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. పార్టీ సీనియర్ నేత పద్మారావు గౌడ్ను బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఎంపిక చేశారు. లోక్సభ…
మరో రెండు పార్లమెంట్ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్…
అప్పుడు నాట్లు.. ఇప్పుడు నోట్లు అంటూ సోషల్ మీడియాలో వైరల్ భూమి రిజిస్ట్రేషన్ విషయంలో లంచం తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్ (Sub registrar ) మహమ్మద్ తస్లీమా,…
రూ. 10 వేలు లంచం(Bribe) తీసుకుంటూ తూనికలు, కొలతల శాఖ ఇన్స్పెక్టర్ ఏసీబీకి పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి(Rangareddy) జిల్లా తూనికలు, కొలత శాఖ ఇన్స్పెక్టర్ ఉమారాణి…
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి సమర్థవంతంగా అమలు చేయడానికి వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి…