రాజీవ్ గాంధీ పట్ల మాకు గౌరవం ఉంది కానీ.. : దేశపతి శ్రీనివాస్‌

మాకు రాజీవ్ గాంధీ పట్ల మాకు గౌరవం ఉంది. దేశం కోసం అయినా చేసిన సేవలు పట్ల సదాభిప్రాయం ఉందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్(Deshpathi Srinivas) అన్నారు.…

Continue Reading →

తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీ..

తెలంగాణలో ఉద్యోగుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రెవెన్యూ, ఆబ్కారీ, పంచాయతీరాజ్‌ శాఖలో పెద్ద ఎత్తున అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. తాజాగా పోలీసుశాఖలో భారీగా బదిలీలు చేపట్టింది.…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో మరో 74 మంది మున్సిపల్‌ కమిషనర్‌లు బదిలీ

పార్లమెంట్ ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్రంలో బదిలీల పర్వం కొనసాగుతోంది. మంగళవారం 40 మంది మున్సిపల్‌ కమిషనర్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన ప్రభత్వం.. బుధవారం మరో…

Continue Reading →

బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి

 భార‌తీయ జ‌న‌తా పార్టీ శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి నియామ‌కం అయ్యారు. మ‌హేశ్వ‌ర్ రెడ్డిని బీజేఎల్‌పీ నేత‌గా నియ‌మిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు కిష‌న్…

Continue Reading →

ప్ర‌భుత్వ బంజారా ఉద్యోగుల‌కు రేపు ప్ర‌త్యేక క్యాజువ‌ల్ లీవ్

 ప్ర‌భుత్వ బంజారా ఉద్యోగుల‌కు ప్ర‌భుత్వం రేపు ప్ర‌త్యేక క్యాజువ‌ల్ లీవ్ ప్ర‌క‌టించింది. గురువారం సేవాలాల్ జ‌యంతి సంద‌ర్భంగా క్యాజువ‌ల్ లీవ్‌ను ప్ర‌భుత్వం ప్ర‌క‌టిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.…

Continue Reading →

సీఎంహెచ్ లాబరేటరీస్ పరిశ్రమ రియాక్టర్ పేలీ అగ్ని ప్రమాదం

• ఒకరి పరిస్థితి విషమం, ముగ్గురుకి గాయాలు పాశం మైలారం పారిశ్రామిక వాడలోని ఓ పరిశ్రమలో రియాక్టర్ పేలి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది అగ్ని ప్రమాదంలో ఒకరికి…

Continue Reading →

అక్రమ మైనింగ్ పై ఉక్కు పాదం మోపాలి : రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

ప్రభుత్వ భూములు, జల వనరులను పరిరక్షించాలి సంగారెడ్డి జిల్లాలో అక్రమ మైనింగ్ పై ఉక్కు పాదం మోపాలని, నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ జరుగుతున్న క్వారీలపై చర్యలు తీసుకోవాలని…

Continue Reading →

రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన శామీర్‌పేట తాసీల్దార్‌

తాసీల్దార్‌, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు భూమి రికార్డులు, పాస్‌పుస్తకాల కోసం రూ.30 లక్షలకు బేరం  పది లక్షలు లంచం తీసుకుంటూ శామీర్‌పేట తాసీల్దార్‌ తోడేటి…

Continue Reading →

నా కట్టె కాలే వరకు తెలంగాణ కోసం పులిలా కొట్లాడుతా: కేసీఆర్‌

తెలంగాణకు అన్యాయం జరిగితే తన చివరి వరకు, తన కట్టె కాలే వరకు పులిలాలేచి కొట్టాడుతానని బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. ఛలో నల్లగొండ…

Continue Reading →

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన లోపాలను రాష్ట్ర ప్రజల ముందు ఉంచేందుకే మేడి గడ్డ పర్యటన: ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి

కోటి ఎకరాలకు నీరందించాం అన్నది అబద్ధం 94వేల కోట్లు కర్చు పెట్టి కేవలం నీరు అందిందించింది 98 వేల ఎకరాలకే 2లక్షల కోట్లతో ప్రాజెక్ట్ కడితే 19.63లక్షల…

Continue Reading →