తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ)లో ఖాళీగా ఉన్న 3035 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపిన అన్ని పోస్టుల…
చట్టాలను పట్టించుకొని పరిశ్రమల యాజమాన్యాలు పరిశ్రమల్లో ప్రమాదాలు నిత్యకృత్యం అధికారులు, యాజమాన్యాల నిర్లక్ష్యంతో గాలిలో కలుస్తున్న కార్మికుల ప్రాణాలు తెలంగాణ రాష్ట్రంలో వేగంగా పారిశ్రామికీకరణ జరుగుతోంది. అదే…
తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా మాజీ ఐఏఎస్ అధికారి కేఎస్ శ్రీనివాసరాజు నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.…
తెలంగాణలో ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సోమవారం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. భద్రాచలం కొత్తగూడెం…
పరిశ్రమల నుండి తన్నుకొస్తున్న పొగల రక్కసి బాలానగర్ మండలంలో మృత్యుకుహారాల్లా పరిశ్రమలు బాలానగర్, రాజాపూర్ పరిధిలో 60కి పైగా కర్మాగారాలు ప్రమాదపుటంచున పదికి పైగా ఫ్యాక్టరీలు గతంలో…
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ భౌతికయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత డీఎస్ కుమారులు సంజయ్, అరవింద్తో…
ఆదిలాబాద్ మాజీ రమేశ్ రాథోడ్ కన్నుమూశారు. శనివారం ఉదయం ఉట్నూర్లోని తన నివాసంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆదిలాబాద్లోని ఓ ప్రైవేట్…
పీసీసీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత డీ. శ్రీనివాస్ (D.Srinivas) కన్నుమూశారు. గతకొతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ (D. Srinivas) కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్లోని తన నివాసంలో తుదిశ్వాస…
మునుగోడును కాలుష్య రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో నల్లగొండ,…









