మానవాళికి ప్రమాదకారిగా మారుతున్న ఇథనాల్‌.. నరాలపై తీవ్ర ప్రభావం

సీసీఎంబీ పరిశోధకుల వెల్లడి ఇథనాల్‌ మానవాళికి ప్రమాదకారిగా మారుతున్నది. శరీరాన్ని నియంత్రించే మెదుడు పనితీరుపైనే ప్రభావం చూపుతుందని సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యూలార్‌ బయాలజీ(సీసీఎంబీ) పరిశోధనల్లో…

Continue Reading →

టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు : ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

రాష్ట్రంలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు దేవాలయ ఖాళీ భూముల్లో ఆలయ సందర్శకుల సౌకర్యార్థం కాటేజీలు నిర్మించే విధంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర…

Continue Reading →

విధుల్లో నిత్యం అప్రమత్తంగా ఉండాలి, అలసత్వం వద్దు : అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం.డోబ్రియల్

* అటవీ అధికారులు, సిబ్బంది తరచుగా క్షేత్ర పర్యటనలు చేయాలి * వన్యప్రాణుల మరణాలు మళ్లీ చోటు చేసుకోవద్దు * అన్ని జిల్లాల అధికారులతో అటవీ సంరక్షణ…

Continue Reading →

సర్కారు చేతిలో అవినీతి అధికారుల చిట్టా..!

• సబ్ రిజిస్ట్రేషన్, రెవెన్యూ, మైనింగ్, పిసిబి, పోలీసు, విద్య, వైద్య, వివిధ శాఖల అధికారుల్లో టెన్షన్• అవినీతికి పాల్పడిన జాబితాలో రెవెన్యూ, సబ్ రిజిస్ట్రేషన్ శాఖలు…

Continue Reading →

‘హరితహారం’లో 20 కోట్ల మొక్కలు నాటుతాం : పీసీసీఎఫ్‌ సువర్ణ

హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 20 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నామని పీసీసీఎఫ్‌ సి.సువర్ణ అన్నారు. గురువారం ఆమె సీసీఎఫ్‌ భీమానాయక్‌తో…

Continue Reading →

యాదాద్రి పవర్‌ప్లాంట్‌పై వచ్చేనెల 20న ప్రజాభిప్రాయ సేకరణ

నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలో రూ.29,965 కోట్లతో చేపట్టిన 4 వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌పై తిరిగి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని కేం…

Continue Reading →

రాష్ట్రంలో రిటైర్డ్ అధికారులు 1,049 మంది

వివిధ శాఖల్లో ఉన్నోళ్ల లిస్ట్ సీఎస్ కు పంపిన జీఏడీ కీలక స్థానాల్లో ఐదుగురు రిటైర్డ్ ఐఏఎస్ లు మున్సిపల్ 179, ఎడ్యుకేషన్లో 88, ఆర్అండ్ బీలో…

Continue Reading →

MPL స్టీల్ పరిశ్రమ ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా

పరిశ్రమ ఎదుట గ్రామ యువకులు, అఖిలపక్షం, పర్యావరణ వేత్తల ఆందోళన కాలుష్య పూరిత పరిశ్రమలు మాకొద్దు చిట్యాల మండలం వెలిమినేడు శివారులోని MPL స్టీల్ పరిశ్రమ విస్తరణకు…

Continue Reading →

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని పరామర్శించిన మంత్రి పొంగులేటి

 సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి (Ponguleti Srinivas Reddy) పరామర్శించారు. తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఏఐజీ దవాఖానలో ఆయన చికిత్స…

Continue Reading →

సదాశివపేటలో ఏసీబీ అధికారుల సోదాలు

• ఇంటి నెంబర్ కోసం రూ. 10 వేలు డిమాండ్• విసిగిపోయి ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు సదాశివపేట మున్సిపాలిటీలో ఏసీబీ దాడులు నిర్వహించి అవినీతి అధికారులను బుధవారం…

Continue Reading →