ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో భారీగా ఐఏఎస్లను బదిలీ చేసింది. వివాదస్పదులుగా ఉన్న వారిని జీఏడీకి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలకశాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీలక్ష్మి,…
బ్యాంకర్లకు సామాజిక, మానవీయ కోణం ఉండాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం బ్యాంకర్ల వార్షిక రుణప్రణాళికను ఆవి ష్కరించి మాట్లాడారు. పెట్టుబడులకు స్వర్గధామం…
ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు…
నిత్యం కాలుష్యంతో సహవాసం చేస్తున్న ప్రజలు ఘాటైన వాసనలతో కళ్ల మంటలు చిన్నారులకు చిన్న నాటి నుంచే కంటి సమస్యలు గాలి కాలుష్యంతో శ్వాసకోశ సమస్యలు కాలుష్య…
తెలంగాణలో 28 మంది మంది అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాల…
తెలంగాణ రాష్ట్రంలోని 10 యూనివర్సిటీల ఇన్ఛార్జీ వీసీల పదవీకాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు.…
వ్యవసాయం పేరుతో పోడు చట్టాలకు విరుద్ధంగా పోడు భూములను సాగుచేసే వారిపై కఠిన చర్యలు తప్పవని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ…
తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్లను బదిలీ చేశారు. ఈ బదిలీల్లో భాగంగా పలువురు కలెక్టర్లను కూడా మర్చారు. కొత్త ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలకే తెలంగాణలో జిల్లా…
చీటింగ్ కేసు నుంచి బయటపడేసేందుకు మొత్తం రూ.15 లక్షల లంచం డిమాండ్ అడ్వాన్స్ గా రూ.5 లక్షలు తీసుకున్న సీఐ రూ.3 లక్షలు తీసుకుంటుండగా పట్టివేత హైదరాబాద్…
ఏపీలో మెగా డీఎస్సీకి సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం టీచర్ పోస్టుల భర్తీ ఫైల్పై తొలి సంతకం…








