పశుసంవర్థక శాఖ ఫైళ్ల మాయం కేసును ఎసిబికి అప్పగించిన ప్రభుత్వం

నాంపల్లిలోని పశుసంవర్దక శాఖ కార్యాలయంలో కీలకమైన ఫైల్స్‌ మాయమైన ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అంతేకాకుండా గొర్రెల పంపిణీలో జరిగిన అక్రమాలపై ఫోకస్‌ పెట్టింది. ఈ రెండు…

Continue Reading →

ఇద్దరు తెలంగాణ అధికారులకు ఐఏఎస్‌ హోదా

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు స్టేట్‌ సర్వీస్‌ అధికారులు ఐఏఎస్‌ హోదా పొందారు. నాన్‌ రెవెన్యూ కోటాలో ఇద్దరు అధికారులకు ఐఏఎస్‌ హోదా కల్పిస్తూ కేంద్రం నిర్ణయం…

Continue Reading →

ప్లాస్టిక్ బాటిల్స్ వాడకండి.. ఇది నా రిక్వెస్ట్ – పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ

నిత్య జీవితంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నియంత్రించాలి భవిష్యత్ తరాలకు నివాసయోగ్యమైన పరిసరాలను అందించటం మన అందరి బాధ్యత అన్నారు అటవీ పర్యవరణం, దేవాదాయ శాఖ…

Continue Reading →

పిసిబి మెంబర్ సెక్రటరీగా డా.జ్యోతి బుద్ద ప్రకాశ్

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పిసిబి మెంబర్ సెక్రటరీగా డా.జ్యోతి బుద్ద ప్రకాశ్ బాధ్యతలు స్వీకరించారు. సనత్ నగర్ లోని కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన…

Continue Reading →

పర్యావరణ పరిరక్షణ సమితి 2024 క్యాలెండర్ ను ఆవిష్కరించిన అటవీ, దేవాదాయ & పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ

పర్యావరణ పరిరక్షణ సమితి 2024 క్యాలెండర్ ను తెలంగాణ సచివాలయంలో అటవీ, దేవాదాయ & పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి…

Continue Reading →

ప్రజలు మార్పు కోరుకున్నారు… మార్పు తెచ్చి చూపిస్తాం : ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

పరిశ్రమల రంగంలోనూ మార్పులు వస్తాయి. త్వరలో ఫ్రెండ్లీ ఇండస్ట్రీ పాలసీ తెస్తాం. పరిశ్రమలకు మళ్లీ నూతనోత్తేజాన్ని తీసుకొస్తాం. అందరి సలహాలు స్వీకరిస్తాము…. ఎంఎస్ఎంఈలకు తోడ్పాటు అందిస్తాం. గత…

Continue Reading →

ఏసీబీ వలలో అవినీతి చేపలు

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రెండు చోట్ల ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నిర్మల్‌ జిల్లా కడెం తహసీల్దార్‌ రాజేశ్వరి, డీటీ చిన్నయ్య రైతు నుంచి రూ. 9…

Continue Reading →

రాష్ట్రంలో పచ్చదనం పెంచే కార్యక్రమాలు కొనసాగాలి : అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖమంత్రి కొండా సురేఖ

33 శాతం పచ్చదనం సాధనకు కృషిచేయాలి ఇసుక మాఫియా ఆటలు కట్టిస్తాం అటవీ అధికారులతో సమీక్షలో మంత్రి సురేఖ రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనం పెంచే కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలని…

Continue Reading →

ఫార్మా కంపెనీల్లో ఐటీ సోదాలు..

హైదరాబాద్‌లో ఐటీ దాడులు (IT Raids) మరోసారి కలకలం సృష్టించాయి. నగరంలోని ఫార్మా కంపెనీలు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. రాయదుర్గం, కోకాపేట సహా తొమ్మిది ప్రాంతాల్లో…

Continue Reading →

ఏసీబీ వలకు చిక్కిన ట్రాన్స్‌కో చేప

కాంట్రాక్టర్‌ను డబ్బుల డిమాండ్‌ రూ.12,500 లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం కామారెడ్డి జిల్లా కేద్రంలో అవినీతి నిరోధక శాఖ వలలో ట్రాన్స్ కో చేప చిక్కింది. కామారెడ్డి…

Continue Reading →