ఏపీ గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన చంద్రబాబు

టీడీపీ అధ్యక్షుడు, శాసనసభా నేత చంద్రబాబు నాయుడు ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం విజయవాడలో భేటీ అయిన కూటమి నాయకులు చంద్రబాబును…

Continue Reading →

హోటల్స్‌ యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి : వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

ఆహారం కల్తీ చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో…

Continue Reading →

వర్షం కురుస్తుందా.. వ్యర్థాలు వదిలెయ్..!

పలు రసాయన పరిశ్రమల తీరిది.. సమీప కాలనీల ప్రజలకు తీవ్ర ఇక్కట్లు కాలుష్యంపై పీసీబీకి ఏటా వేలల్లో ఫిర్యాదులు పలు రసాయన పరిశ్రమల నిర్వాహకుల స్వార్థం. .…

Continue Reading →

పంట రుణమాఫీకి విధివిధానాలు రూపొందించండి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరాల్సిందే పూర్తి డేటా సేకరించి, ప్రణాళిక సిద్ధం చేయండి అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీకి సంబంధించి విధివిధానాలు రూపొందించాలని…

Continue Reading →

కేంద్ర మంత్రుల‌కు శాఖ‌ల కేటాయింపు

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ క్యాబినెట్‌లో కొలువు తీరిన మంత్రుల‌కు శాఖ‌లు కేటాయించారు. రాజ్‌నాథ్ సింగ్‌కు ర‌క్ష‌ణ శాఖ‌, అమిత్ షాకు హోంశాఖ‌, జైశంక‌ర్‌కు విదేశాంగ శాఖ కేటాయించారు.…

Continue Reading →

కిసాన్‌ నిధి విడుదల చేస్తూ ఫైల్‌పై ప్రధాని మోదీ తొలి సంతకం

ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని సెంట్రల్‌ సెక్రటేరియట్‌ సౌత్‌ బ్లాక్‌లోని పీఎంవోలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పీఎం కిసాన్‌ నిధి…

Continue Reading →

తెలుగు పత్రికా, మీడియా రంగానికి రామోజీరావు లేని లోటు పూడ్చలేనిది: సీఎం రేవంత్‌ రెడ్డి

ఈనాడు అధినేత రామోజీరావు మరణం పట్ల సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు…

Continue Reading →

రామోజీ రావు మృతిపట్ల కేసీఆర్‌ సంతాపం

ఈనాడు గ్రూప్‌ చైర్మన్‌ రామోజీ రావు మృతిపట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ (KCR) సంతాపం తెలిపారు. పలు రంగాల్లో వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యవస్థాపకుడిగా ఆయన అందించిన…

Continue Reading →

అధికారిక లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు

ఈనాడు గ్రూప్‌ చైర్మన్‌ రామోజీ రావు (Ramoji Rao) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన…

Continue Reading →

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూత

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు (Ramoji Rao) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు ఆయనను నానక్‌రామ్‌గూడలోని స్టార్‌ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ…

Continue Reading →