తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన భార్య గీత, కూతురు నైమిషాతో కలిసి ఓటు హక్కు…
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీతోపాటు లోక్సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. పులివెందుల భాకరాపురం జయమ్మ కాలనీలోని 138వ పోలింగ్ కేంద్రంలో…
సిద్దిపేట జిల్లాలోని చింతమడకలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి శోభ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రి…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ చురుగ్గా, ప్రశాంతంగా జరుగుతున్నదని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ (CEO Vikas Raj) అన్నారు. వర్షాలు, విద్యుత్ సమస్యల వల్ల…
కార్బన్ డయాక్సైడ్తో పాటు పలు గ్రీన్హౌస్ వాయువులను శోషించుకొని, కాలుష్యాన్ని తగ్గించగలిగే సరికొత్త పదార్థాన్ని యూకే, చైనాకు చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ధృవ అణువులు సమృద్ధిగా ఉండే…
తెలంగాణలో ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలకు(Parliament Elections) అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సీఈవో వికాస్ రాజ్(Vikas Raj) తెలిపారు. రాష్ట్రంలో 144 సెక్షన్ అమలులోకి…
తెలంగాణలో ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలకు(Parliament elections) అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కు ను వినిగించుకోవాలి డీజీపీ…
ఢిల్లీ లిక్కర్ స్కాంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం అనేది నరేంద్ర మోదీ సృష్టించినటువంటి ఒక రాజకీయ…
తెలంగాణలో ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. రాష్ట్రంలో 144 సెక్షన్ అమలులోకి వచ్చిందని చెప్పారు.…
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం తెలంగాణ భవన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మధ్యాహ్నం ఒంటి గంటకు జరగనుంది. లోక్సభ…









