ఎమ్మెల్సీలుగా న‌లుగురు ప్ర‌మాణ‌స్వీకారం

స్థానిక సంస్థల శాస‌న‌మం‌డలి సభ్యు‌లుగా ఇటీ‌వల ఎన్ని‌కైన న‌లుగురు పోచం‌పల్లి శ్రీని‌వా‌స్‌‌రెడ్డి, టీ భాను‌ప్ర‌సాద్‌, ఎంసీ కోటి‌రెడ్డి, దండే విఠల్‌ సోమ‌వారం ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. వీరి చేత…

Continue Reading →

స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్‌

తెలంగాణ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఘ‌న విజ‌యం సాధించింది. మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాల‌ను టీఆర్ఎస్ పార్టీనే కైవ‌సం చేసుకుంది. విప‌క్షాలు…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా జకియా ఖానమ్‌

శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌ పదవి తొలిసారి మైనారిటీ మహిళకు దక్కింది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్‌ డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఆమె పదవీ బాధ్యతలు చేపట్టారు.…

Continue Reading →

ధ్రువీకరణ పత్రాలు అందుకున్న ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి, నిజాబామాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి నుంచి శుక్రవారం కల్వకుంట్ల కవిత ధ్రువీకరణ…

Continue Reading →

12 ఎమ్మెల్సీ స్థానాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌

స్థానిక సంస్థ‌ల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాల‌కు నోటిఫికేష‌న్ వెలువ‌డింది. నేటి నుంచి ఈ నెల 23 వ‌ర‌కు నామినేష‌న్ల‌ను స్వీక‌రించ‌నున్నారు. ఈ నెల 24న ఎమ్మెల్సీ…

Continue Reading →

తెలంగాణ‌లో అమ‌ల్లోకి ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోడ్

 స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైన నేప‌థ్యంలో హైద‌రాబాద్ జిల్లా మిన‌హా అన్ని జిల్లాల్లో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చింద‌ని సీఈవో శ‌శాంక్ గోయ‌ల్ స్ప‌ష్టం…

Continue Reading →

డాక్టర్‌ దాసరి సుధను అభినందించిన సీఎం జగన్‌

బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన డాక్టర్‌ దాసరి సుధను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌…

Continue Reading →

బద్వేల్‌ ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ భారీ విజయం

బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధా భారీ మెజార్టీతో గెలుపొందారు. వైసీపీ అధిష్టానం లక్ష మెజార్టీ అనుకున్నప్పటికీ.. అనుకున్నదానికంటే తక్కువగానే మెజార్టీ వచ్చింది.…

Continue Reading →

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ఫలితంపై మంత్రి హరీశ్‌రావు స్పందన

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ఫలితాలపై మంత్రి హరీశ్‌రావు స్పందించారు. ఎన్నికల్లో ప్రజాతీర్పును శిరసావహిస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓట్లు వేసిన వారందరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం…

Continue Reading →

ఈటల రాజేందర్ సొంత మండలంలో భారీగా మెజార్టీ

ఈటల రాజేందర్ సొంత మండలంలో బీజేపీ హవా కొనసాగుతోంది. కమలాపూర్ మండలంలో ప్రస్తుతం 19వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి అయింది. ఈ రౌండ్‌లోనూ ఈటల భారీ…

Continue Reading →