ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 8న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. 10న ఫలితాలు ప్రకటించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం…

Continue Reading →

ఏపీ ఎస్‌ఈసీగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని గురువారం బాధ్యతలు స్వీకరించారు. నూతన ఎస్‌ఈసీగా నియమితులైన నీలం సాహ్నికి కమిషన్ కార్యదర్శి కన్నబాబు, ఇతర అధికారులు పుష్పగుచ్చాలిచ్చి అభినందనలు తెలియజేశారు. కాగా ఇప్పటి వరకు…

Continue Reading →

నేటితో నాగార్జున సాగర్‌లో ముగియనున్న నామినేషన్ల పర్వం

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల నామినేషన్ల పర్వం మంగళవారంతో ముగియనుంది. ఇప్పటికే 20 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు…

Continue Reading →

నాగార్జునసాగర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నోముల భగత్‌

నాగార్జునసాగర్‌‌ నియోజకవర్గ ఉప ఎన్నికకు టీఆర్‌​ఎస్‌ పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. దివంగ‌త ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌ కుమార్‌కు టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇచ్చింది.…

Continue Reading →

ఏపీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా నీలం సాహ్ని

ఏపీ కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా నీలం సాహ్ని నియమితులయ్యారు.ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్  విశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు. నీలం సాహ్ని ప్రస్తుతం సీఎం…

Continue Reading →

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికకు తొలిరోజు 5 నామినేషన్లు దాఖలు

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికకు తొలిరోజు 5 నామినేషన్లు దాఖలయ్యాయి. ఐదుగురు స్వతంత్ర (ఇండిపెండెంట్‌) అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. సాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప…

Continue Reading →

నేటి నుంచి నాగార్జునసాగర్‌లో నామినేషన్ల స్వీకరణ

నాగా‌ర్జు‌న‌సా‌గర్‌ ఉప‌ఎ‌న్నికకు ఎన్ని‌కల కమిషన్‌ మంగ‌ళ‌వారం నోటి‌ఫి‌కే‌షన్‌ విడు‌దల చేయ‌ను‌న్నది. ఇవాళ్టి నుంచి ఈ నెల 30 వరకు అభ్యర్థుల నుంచి నుంచి నామపత్రాలు స్వీక‌రించను‌న్నది. 31న…

Continue Reading →

పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎస్‌.వాణీదేవి విజయం

మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎస్‌.వాణీదేవి ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాంచందర్‌రావుపై వాణీదేవి గెలుపొందారు. వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓట్లు…

Continue Reading →

నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో 67 మంది ఎలిమినేషన్‌

వరంగల్‌-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. మొదటి ప్రాధాన్యతలో ఎవరికీ మెజారిటీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు మొత్తం…

Continue Reading →

ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు : 87 మంది అభ్యర్థుల ఎలిమినేషన్‌

మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల స్థానానికి సంబంధించిన రెండో ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 87 మంది అభ్యర్థుల ఎలిమినేషన్‌ ప్రక్రియ పూర్తయింది. ఎలిమినేషన్‌ అభ్యర్థుల…

Continue Reading →