బెస్ట్‌ ఎలక్టోరల్‌ అధికారిగా నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి

నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి రాష్ట్రస్థాయిలో బెస్ట్‌ ఎలక్టోరల్‌ ప్రాక్టీసెస్‌ అవార్డు -2020కు ఎంపికయ్యారు. ఎంపిక చేసిన జాబితాను చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ శనివారం…

Continue Reading →

ఏపీలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలివిడత కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. విజయవాడలో శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా…

Continue Reading →

ఫిబ్రవరి 11న జీహెచ్‌ఎంసీ నూతన మేయర్‌ ఎన్నిక

జీహెచ్‌ఎంసీ  మేయర్,   డిప్యూటీ మేయర్ పరోక్ష ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌తో పాటు  దీనికి సంబంధించిన విధానపరమైన సూచనలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ రోజు విడుదల  చేసింది. …

Continue Reading →

ఎమ్మెల్సీగా పోతుల సునీత ఏకగ్రీవ ఎన్నిక

వైఎస్సార్‌సీపీ శాసన మండలి సభ్యురాలిగా పోతుల సునీత ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, శాసనసభ డిప్యూటీ సెక్రటరీ పీవీ సుబ్బారెడ్డి తన కార్యాలయంలో ధువ్రీకరణ…

Continue Reading →

పంచాయతీ ఎన్నికలకు ఏపీ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు ఆ రాష్ట్ర హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలను డిస్మిస్‌ చేసింది. ఈ నెల 8న ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర…

Continue Reading →

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల గెజిట్‌ విడుదల

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ ‌(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల పేర్లతో గెజిట్‌ విడుదలైంది. ఇవాళ్టి తేదీతో ఎస్‌ఈసీ గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల తుది జాబితా విడుదల

ఆంధ్రప్రదేశ్‌ ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 4,04,41,378 ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,99,66,737, మహిళలు 2,04,71,506 మంది ఉన్నారు.…

Continue Reading →

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో ఖాళీ అయిన స్థానానికి అధికార వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని ఖరారు చేసింది. మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీతను అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. సీఎం వైఎస్‌…

Continue Reading →

ఎన్నికల షెడ్యూల్‌ను రద్దు చేసిన ఏపీ హైకోర్టు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎదురుదెబ్బ తగిలింది.   పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది.  కరోనా వ్యాక్సినేషన్‌కు ఎన్నికల ప్రక్రియ…

Continue Reading →

ఎన్నికలకు అందరూ సహకరించాలి: ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్

గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ విజ్ఞప్తిచేశారు. ఎన్నికల నిర్వహణను వాయి దా వేయాలని ఏపీ…

Continue Reading →