తప్పుడు ప్రచారం చేసేవారిపై క్రిమినల్‌ కేసులు: హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్

పోలీసు అధికారులపై సస్పెన్షన్‌ అంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ ఖండించారు. అది తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. ఇలా తప్పుడు ప్రచారం…

Continue Reading →

ఓల్డ్‌ మలక్‌పేటలో ప్రారంభమైన రీపోలింగ్‌

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌లో రీపోలింగ్‌ ప్రారంభమ య్యింది. ఈ డివిజన్‌లో ఈ నెల 1న పోలింగ్‌ జరిగినప్పటికీ, అభ్యర్థుల గుర్తులు తారుమారు కావడంతో…

Continue Reading →

జీహెచ్‌ఎంసీలో స్వల్పంగా పెరిగిన పోలింగ్‌ శాతం

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం గతంలోకంటే స్వల్పంగా పెరిగింది. మొత్తం 150 డివిజన్లలో 149 డివిజన్లకు నిన్న ఎన్నికలు జరిగాయి. ఇందులో 46.6 శాతం పోలింగ్‌ నమోదయ్యిందని…

Continue Reading →

ఓల్డ్‌ మలక్‌పేట్‌ డివిజన్‌ లో ఈనెల 3న రీపోలింగ్‌

ఓల్డ్‌ మలక్‌పేట్‌ డివిజన్‌లో సీపీఐ అభ్యర్థికి సంబంధించిన కంకి కొడవలి గుర్తుకు బదులు సుత్తి కొడవలి గుర్తును బ్యాలెట్‌ పేపర్‌లో ముద్రించారు. దీంతో సీపీఐ పార్టీ అభ్యర్థి…

Continue Reading →

ముగిసిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌

జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్‌లో ఉన్న వారికి ఓటువేసేందుకు అవకాశం ఉంటుంది.  సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల…

Continue Reading →

ఓటుహక్కును వినియోగించుకున్న సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ దంపతులు

జీహెచ్‌ఎంసీ ఎన్నిల్లో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం పోలింగ్‌ నేపథ్యంలో సైబరాబాద్‌ పరిధిలోని పలు సమస్యాత్మక ప్రాంతాలను సీపీ సజ్జనార్‌…

Continue Reading →

ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధంలాంటిది : రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి

ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌-4లోని పోలింగ్‌ కేంద్రంలో తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.…

Continue Reading →

ప్రారంభమైన జీహెచ్‌ఎంసీ పోలింగ్‌

జీహెచ్‌ఎంసీ పోలింగ్‌ ప్రారంభమయ్యింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మొత్తం 150 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. 15 ఏండ్ల తర్వాత జీహెచ్‌ఎంసీలో…

Continue Reading →

జీహెచ్ఎంసీ పోలింగ్‌కు కట్టుదిట్టమైన భద్రత : సైబరాబాద్‌ సీపీ సజ్జనార్

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు కట్టుదిట్టబమైన భద్రత కల్పిస్తున్నట్లు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. మంగళవారం జరిగే బల్దియా పోలింగ్‌కు 13,500 మంది సిబ్బందితో బందోబస్తు…

Continue Reading →

భాగ్యలక్ష్మి ఆలయంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రత్యేక పూజలు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆదివారం హైదరాబాద్‌ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకున్నారు. భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక…

Continue Reading →