పోలీసు అధికారులపై సస్పెన్షన్ అంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ఖండించారు. అది తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. ఇలా తప్పుడు ప్రచారం…
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఓల్డ్ మలక్పేట డివిజన్లో రీపోలింగ్ ప్రారంభమ య్యింది. ఈ డివిజన్లో ఈ నెల 1న పోలింగ్ జరిగినప్పటికీ, అభ్యర్థుల గుర్తులు తారుమారు కావడంతో…
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం గతంలోకంటే స్వల్పంగా పెరిగింది. మొత్తం 150 డివిజన్లలో 149 డివిజన్లకు నిన్న ఎన్నికలు జరిగాయి. ఇందులో 46.6 శాతం పోలింగ్ నమోదయ్యిందని…
ఓల్డ్ మలక్పేట్ డివిజన్లో సీపీఐ అభ్యర్థికి సంబంధించిన కంకి కొడవలి గుర్తుకు బదులు సుత్తి కొడవలి గుర్తును బ్యాలెట్ పేపర్లో ముద్రించారు. దీంతో సీపీఐ పార్టీ అభ్యర్థి…
జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లో ఉన్న వారికి ఓటువేసేందుకు అవకాశం ఉంటుంది. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల…
జీహెచ్ఎంసీ ఎన్నిల్లో సైబరాబాద్ సీపీ సజ్జనార్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం పోలింగ్ నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలోని పలు సమస్యాత్మక ప్రాంతాలను సీపీ సజ్జనార్…
ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి బంజారాహిల్స్ రోడ్ నంబర్-4లోని పోలింగ్ కేంద్రంలో తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.…
జీహెచ్ఎంసీ పోలింగ్ ప్రారంభమయ్యింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం 150 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. 15 ఏండ్ల తర్వాత జీహెచ్ఎంసీలో…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు కట్టుదిట్టబమైన భద్రత కల్పిస్తున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. మంగళవారం జరిగే బల్దియా పోలింగ్కు 13,500 మంది సిబ్బందితో బందోబస్తు…
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకున్నారు. భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక…