బల్దియాపై గులాబీ జెండా ఎగురవేస్తాం: మంత్రి కేటీఆర్

బీజేపీ గెలిస్తే గోల్కొండపై కాషాయం జెండా ఎగురవేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఓ విలేకరి మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించగా.. స్పందించిన ఆయన…

Continue Reading →

రంగారెడ్డి జిల్లా పరిధిలో టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జీల నియామకం

రంగారెడ్డి జిల్లా పరిధిలో గ్రేటర్‌ డివిజన్లకు టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల ఇన్‌చార్జీలను నియమించింది. చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలోని మహేశ్వరం, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌ నియోజకవర్గాలతో పాటుగా మల్కాజిగిరి పార్లమెంట్‌ పరిధిలోని…

Continue Reading →

105 మందితో తొలి జాబితా ప్రకటించిన టీఆర్‌ఎస్‌

 గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో పోటీ చేసే తొలి జాబితాను టీఆర్‌ఎస్‌ విడుదల చేసింది. 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ బుధవారం సాయంత్రం తొలి…

Continue Reading →

గ్రేటర్‌ హైదరాబాద్‌లో వరద సాయానికి బ్రేక్‌

గ్రేటర్‌ హైదరాబాద్‌లో వరద సాయానికి బ్రేక్‌ పడింది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మంగళవారం నగారా మోగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియామవళి(మోడల్‌ కోడ్‌ ఆఫ్‌…

Continue Reading →

ఎమ్మెల్యేగా రఘునందన్‌ రావు ప్రమాణ స్వీకారం

దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ నేత రఘునందన్ రావు బుధవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్‌ ఛాంబర్‌లో మధ్యాహ్నం ఒంటి గంటకు అతికొద్ది మంది…

Continue Reading →

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సర్కిళ్ల వారీగా ఆర్వోలు నోటీసు విడుదల చేశారు. అన్ని జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ కార్యాలయాల్లో నామినేషన్లను…

Continue Reading →

ఇవాళ నూత‌న‌ ఎమ్మెల్సీల‌ ప్ర‌మాణ‌స్వీకారం

కొత్త‌గా ఎన్నికైన‌ ముగ్గురు ఎమ్మెల్సీలు ఇవాళ‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రముఖ కవి, గాయకుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు…

Continue Reading →

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు నగారా మోగింది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ను దాంతోపాటు…

Continue Reading →

పంజాబ్‌ స్టేట్‌ ఐకాన్‌గా ప్రముఖ నటుడు సోనుసూద్

ప్రముఖ నటుడు సోనుసూద్‌ను పంజాబ్‌ స్టేట్‌ ఐకాన్‌గా భారత ఎన్నికల సంఘం నియమించింది. పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) ఎస్ కరుణరాజు ఈసీఐకి పంపిన ప్రతిపాదనను…

Continue Reading →

ఎమ్మెల్సీ అభ్యర్థులకు గవర్నర్‌ ఆమోదం

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం మంత్రివర్గం ఎంపికచేసిన ముగ్గురి పేర్లను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆమోదించారు. ఈ మేరకు రాజ్‌భవన్‌ ఆదివారం నోటిఫికేషన్‌ జారీచేసింది.…

Continue Reading →