నిజామాబాద్‌ స్థానిక సంస్థల అభ్యర్థిగా కవిత నామినేషన్‌

శాసనమండలి నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా స్థానానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నామినేషన్‌ దాఖలు చేశారు. బుధవారం నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో ఆమె నామినేషన్‌…

Continue Reading →

స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మంత్రి ప్రశాంత్‌ రెడ్డిని కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి కవిత

నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్‌ఎస్‌ నేత కల్వకుంట్ల కవిత పేరును టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖరారు చేశారు. నామినేషన్ల దాఖలుకు రేపు…

Continue Reading →

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌..…

Continue Reading →

కరోనా సాకుచూపి ఎన్నికలు వాయిదా వేస్తారా – ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ కుమార్‌ ప్రకటించడంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌…

Continue Reading →

ఏపీలో పలువురి ఉన్నతాధిరులపై ఈసీ బదిలీ, సస్పెన్షన్‌ వేటు

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్న గొడవలు, అవకతవకలపై స్పందించిన ఎన్నికల కమిషన్‌ పలువురు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను…

Continue Reading →

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. కరోనా వైరస్‌ను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించిన నేపథ్యంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ…

Continue Reading →

టీఆర్‌ఎస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా కేకే, సురేశ్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు

టీఆర్‌ఎస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా కే. కేశవరావు, కేఆర్‌ సురేశ్‌రెడ్డి నేడు నామినేషన్‌ దాఖలు చేశారు. ఇరువురు తమ నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు. సురేశ్‌రెడ్డి…

Continue Reading →

టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులుగా కేకే, సురేష్ రెడ్డి

టీఆర్ఎస్ పార్టీ తమ రాజ్యసభ అభ్యర్థులుగా పార్టీ సీనియర్ నాయకులు కే. కేశవరావు, మాజీ ఎమ్మెల్సీ సురేశ్ రెడ్డి పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. వీరిద్దరూ…

Continue Reading →

ఈ నెల 15లోగా ఓటరుగా చేరితే.. సర్పంచి ఎన్నికల్లో ఓటు హక్కు

ఈ నెల 15వ తేదీలోగా ఓటరుగా పేరు నమోదు చేసుకున్న అందరికీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కల్పిస్తోంది. అదే…

Continue Reading →

రాజ్యసభ అభ్యర్థులు ఖరారు చేసిన వైఎస్సార్‌సీపీ

దేశవ్యాప్తంగా రాజ్యసభ స్థానాలకు త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజ్యసభ స్థానాలు అన్ని అధికార పార్టీల ఖాతాల్లోనే పడనున్నాయి. ఏపీలో ఎన్నికలు జరిగే నాలుగు…

Continue Reading →