అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది. రాష్ట్ర చరిత్రలోనే ఈసారి అత్యధికమంది తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా, వీరిలో అత్యధికులు మహళలే…
సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు మండలం పాశమైలారంలోని పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. పటాన్ చెరు మండలం పాశమైలారంలోని ఆదిత్య కెమికల్ ఫ్యాక్టరీలో…
తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (NCAP) కింద 2019 నుండి తెలంగాణలో వివిధ కార్యక్రమాలు/చర్యలు అమలు కార్యక్రమాలతో వాయుకాలుష్యం తగ్గిందని పొల్యూషన్ కట్రోల్ బోర్డు…
మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) ఇండ్లలో రెండో రోజూ ఐటీ సోదాలు (IT Raids) కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని…
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్కు ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో అధికార బీఆర్ఎస్ (BRS) దూసుకుపోతుండగా.. విపక్షాలు ఇంకా అభ్యర్థులను ప్రకటించే పనిలోనే ఉన్నాయి. నామినేషన్లకు గడువు నేటితో…
మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) సిద్దిపేటలో నామినేషన్ దాఖలు చేశారు. సిద్దిపేటలోని ఆర్వో కార్యాలయంలో రెండు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. అంతకుముందు సిద్దిపేట…
గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తన నామినేషన్ పత్రాలను ఆర్వో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.…
క్రషర్ల యాజమాన్యలు, అవినీతి అధికారులే మా బతుకులను ఆగం చేశారు.. మాకు న్యాయం జరిగే వరకు ఉద్యమం చేస్తాం.. పటాన్ చెరులో 100 నామినేషన్లు వేస్తాం.. ఎన్నికల…
దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో (Delhi Air Pollution) చిక్కుకుంది. చుట్టు పక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడంతోపాటు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఢిల్లీలో…
కాంగ్రెస్ హయాంలో రైతులు ఎన్నో బాధలు పడ్డారని సీఎం కేసీఆర్ చెప్పారు. యాభై ఏండ్లకు పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏనాడు రైతుల మేలును పట్టించుకోలేదని…









