తెలంగాణ ఓటర్లు 3.26 కోట్లు.. పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ

 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది. రాష్ట్ర చరిత్రలోనే ఈసారి అత్యధికమంది తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా, వీరిలో అత్యధికులు మహళలే…

Continue Reading →

పటాన్‌చెరు పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం.. నలుగురు సిబ్బందికి గాయాలు

సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు మండలం పాశమైలారంలోని పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. పటాన్‌ చెరు మండలం పాశమైలారంలోని ఆదిత్య కెమికల్‌ ఫ్యాక్టరీలో…

Continue Reading →

తెలంగాణలో వాయు కాలుష్యం తగ్గింది : పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య

తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (NCAP) కింద 2019 నుండి తెలంగాణలో వివిధ కార్యక్రమాలు/చర్యలు అమలు కార్యక్రమాలతో వాయుకాలుష్యం తగ్గిందని పొల్యూషన్ కట్రోల్ బోర్డు…

Continue Reading →

పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఇండ్లలో రెండో రోజూ కొనసాగుతున్న ఐటీ సోదాలు

మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్‌ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి (Ponguleti Srinivas Reddy) ఇండ్లలో రెండో రోజూ ఐటీ సోదాలు (IT Raids) కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని…

Continue Reading →

12 మందితో బీజేపీ తుది జాబితా..

 అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌కు ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో అధికార బీఆర్‌ఎస్‌ (BRS) దూసుకుపోతుండగా.. విపక్షాలు ఇంకా అభ్యర్థులను ప్రకటించే పనిలోనే ఉన్నాయి. నామినేషన్లకు గడువు నేటితో…

Continue Reading →

సిద్దిపేటలో నామినేషన్‌ దాఖలు చేసిన మంత్రి హరీశ్‌ రావు

మంత్రి హరీశ్‌ రావు (Minister Harish Rao) సిద్దిపేటలో నామినేషన్‌ దాఖలు చేశారు. సిద్దిపేటలోని ఆర్వో కార్యాలయంలో రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. అంతకుముందు సిద్దిపేట…

Continue Reading →

గ‌జ్వేల్‌లో నామినేష‌న్ దాఖ‌లు చేసిన ముఖ్య‌మంత్రి కేసీఆర్

గ‌జ్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మూడోసారి పోటీ చేస్తున్న‌ బీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న నామినేష‌న్ ప‌త్రాల‌ను ఆర్‌వో కార్యాల‌యంలో ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి స‌మ‌ర్పించారు.…

Continue Reading →

అవినీతి అధికారులు, క్రషర్ల యాజమాన్యల వల్లే రోడ్ల పాలయ్యాం..

క్రషర్ల యాజమాన్యలు, అవినీతి అధికారులే మా బతుకులను ఆగం చేశారు.. మాకు న్యాయం జరిగే వరకు ఉద్యమం చేస్తాం.. పటాన్ చెరులో 100 నామినేషన్లు వేస్తాం.. ఎన్నికల…

Continue Reading →

ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం.. పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో (Delhi Air Pollution) చిక్కుకుంది. చుట్టు పక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడంతోపాటు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఢిల్లీలో…

Continue Reading →

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధుకు రాం రాం అంటరు: సీఎం కేసీఆర్‌

కాంగ్రెస్ హయాంలో రైతులు ఎన్నో బాధలు పడ్డారని సీఎం కేసీఆర్‌ చెప్పారు. యాభై ఏండ్లకు పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏనాడు రైతుల మేలును పట్టించుకోలేదని…

Continue Reading →