దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో (Delhi Air Pollution) చిక్కుకుంది. చుట్టు పక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడంతోపాటు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఢిల్లీలో…
కాంగ్రెస్ హయాంలో రైతులు ఎన్నో బాధలు పడ్డారని సీఎం కేసీఆర్ చెప్పారు. యాభై ఏండ్లకు పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏనాడు రైతుల మేలును పట్టించుకోలేదని…
ఈ వందేండ్లలో ఈ పదేండ్లే తెలంగాణ ప్రశాంతంగా ఉన్నది.. రాష్ట్రంలో కర్ఫ్యూ లేదు.. లొల్లి లేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు…
రాష్ట్ర సర్కారుకు హైకోర్టు నోటీసులు జీడిమెట్ల పారిశ్రామికవాడకు చెందిన వ్యర్థాలను డ్రైనేజీల్లోకి వదిలివేయడంపై హైకోర్టు స్పందించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, కాలుష్య నియంత్రణ మండళ్లు, మేడ్చల్ మల్కాజిగిరి…
చిట్యాల శివారులోని ఐడీఎల్ ఎక్స్ ప్లోజివ్ కంపెనీలో ప్రమాదం చోటుచేసుకుంది. కంపెనీలోని కెమికల్ ట్యాంకర్ పేలి విషవాయువులు బయటకు వ్యాపించింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు…
చుట్టు పక్కల గ్రామాల ప్రజలు, రైతుల అరిగోస.. విషమంగా మారిన పంట పొలాలు.. ప్రజల ఆరోగ్యం.. కాలుష్యం కారణంగా 30 ఏళ్లలో వందల మంది మృతి.. ప్రజలకు…
జిల్లా కలెక్టర్ ఆదేశాలతో విచారణ చేపట్టిన అధికారులు.. ఫార్మ కంపెనీలో అగ్ని ప్రమాదంపై విచారణ, పూర్తి స్థాయి నివేదిక అందించాలని ఆదేశాలు.. ప్రమాదంపై పోలీస్, ఇంటలిజెన్స్ ఆరా.!…
గతవారం జరిగిన ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు.. గుట్టు చప్పుడు కాకుండా చికిత్స అందిస్తున్న సువెన్ ఫార్మ యాజమాన్యం.. మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను హైదరాబాద్ కు…
తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ ఎర్రవల్లిలోని ఫామ్హౌస్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక యాగాన్ని తలపెట్టారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆధ్వర్యంలో…
కాంగ్రెస్కు ఓటు వేస్తే మళ్లీ తెలంగాణలో దళారీ రాజ్యమే వస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. బీఆర్ఎస్…









