ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం.. పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో (Delhi Air Pollution) చిక్కుకుంది. చుట్టు పక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడంతోపాటు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఢిల్లీలో…

Continue Reading →

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధుకు రాం రాం అంటరు: సీఎం కేసీఆర్‌

కాంగ్రెస్ హయాంలో రైతులు ఎన్నో బాధలు పడ్డారని సీఎం కేసీఆర్‌ చెప్పారు. యాభై ఏండ్లకు పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏనాడు రైతుల మేలును పట్టించుకోలేదని…

Continue Reading →

100 ఏండ్ల‌లో ఈ ప‌దేండ్లే తెలంగాణ ప్ర‌శాంతంగా ఉన్న‌ది : సీఎం కేసీఆర్

ఈ వందేండ్ల‌లో ఈ ప‌దేండ్లే తెలంగాణ ప్ర‌శాంతంగా ఉన్న‌ది.. రాష్ట్రంలో క‌ర్ఫ్యూ లేదు.. లొల్లి లేదు అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. పెద్ద‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు…

Continue Reading →

పొల్యూషన్ కట్టడికి ఏం చేశారు ?

రాష్ట్ర సర్కారుకు హైకోర్టు నోటీసులు జీడిమెట్ల పారిశ్రామికవాడకు చెందిన వ్యర్థాలను డ్రైనేజీల్లోకి వదిలివేయడంపై హైకోర్టు స్పందించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, కాలుష్య నియంత్రణ మండళ్లు, మేడ్చల్ మల్కాజిగిరి…

Continue Reading →

ఐడీఎల్ కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం

చిట్యాల శివారులోని ఐడీఎల్ ఎక్స్ ప్లోజివ్ కంపెనీలో ప్రమాదం చోటుచేసుకుంది. కంపెనీలోని కెమికల్ ట్యాంకర్ పేలి విషవాయువులు బయటకు వ్యాపించింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు…

Continue Reading →

ప్రజల పాలిట సైనేడ్ గా మారిన సువెన్ ఫార్మా..

చుట్టు పక్కల గ్రామాల ప్రజలు, రైతుల అరిగోస.. విషమంగా మారిన పంట పొలాలు.. ప్రజల ఆరోగ్యం.. కాలుష్యం కారణంగా 30 ఏళ్లలో వందల మంది మృతి.. ప్రజలకు…

Continue Reading →

సువెన్ ఫార్మాలో జరిగిన అగ్నిప్రమాదంపై విచారణ షురూ…

జిల్లా కలెక్టర్ ఆదేశాలతో విచారణ చేపట్టిన అధికారులు.. ఫార్మ కంపెనీలో అగ్ని ప్రమాదంపై విచారణ, పూర్తి స్థాయి నివేదిక అందించాలని ఆదేశాలు.. ప్రమాదంపై పోలీస్, ఇంటలిజెన్స్ ఆరా.!…

Continue Reading →

సువెన్ ఫార్మ కంపెనీలో తప్పిన పెను ప్రమాదం..

గతవారం జరిగిన ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు.. గుట్టు చప్పుడు కాకుండా చికిత్స అందిస్తున్న సువెన్ ఫార్మ యాజమాన్యం.. మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను హైదరాబాద్ కు…

Continue Reading →

ఎర్ర‌వల్లి వ్య‌వ‌సాయ క్షేత్రంలో రాజశ్యామ‌లా యాగం.. పాల్గొన్న సీఎం కేసీఆర్ దంప‌తులు

తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌‎లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక యాగాన్ని తలపెట్టారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆధ్వర్యంలో…

Continue Reading →

కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ దళారీ రాజ్యమే.. : సీఎం కేసీఆర్‌

కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మళ్లీ తెలంగాణలో దళారీ రాజ్యమే వస్తుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌…

Continue Reading →