భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాలి: ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌: భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బంది మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. వాతావ‌ర‌ణ శాఖ స‌మాచారం ప్ర‌కారం.. జ‌గిత్యాల…

Continue Reading →

అపోహలు, అనుమానాలను దాటుకుకుని రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు వెళుతున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

అపోహలు, అనుమానాలను దాటుకుకుని రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు వెళుతున్నాం సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అపోహలు సృష్టించడం ద్వారా అభివృద్ధిని అడ్డుకోవాలనుకునేవారికి కనువిప్పు కలిగించేలా ఈ…

Continue Reading →

ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని మోదీ

భారతదేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా న్యఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. రాజ్‌ఘాట్‌…

Continue Reading →

టెస్కాబ్‌, డీసీసీబీ, పీఏసీఎస్‌ పాలకవర్గాల పదవీకాలం పొడిగింపు

రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్‌), జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు(డీసీసీబీ), తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంకు(టెస్కాబ్‌) పాలకవర్గాల పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి…

Continue Reading →

24 గంట‌లు మరింత అప్ర‌మ‌త్తంగా ఉండాలి: మంత్రి శ్రీ పొంగులేటి శ్రీని రెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా మ‌రో రెండు మూడు రోజుల పాటు భారీ వ‌ర్షాలు ఉంటాయ‌ని భారత వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌ల నేప‌ధ్యంలో జిల్లా కలెక్ట‌ర్లు, జిల్లా ఎస్పీలు, పోలీస్…

Continue Reading →

ప్రపంచంతో పోటీపడాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ప్రపంచంతో పోటీ పడే స్థాయికి APHMEL (ఆంధ్ర ప్రదేశ్ హెవీ మిషనరీ ఇంజనీరింగ్ లిమిటెడ్) ఎదగాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం ఆయన…

Continue Reading →

రాష్ట్ర ప్రభుత్వం ఎరువుల కృత్రిమ కొరత సృష్టించడం లేదు: మంత్రి తుమ్మల

స్వయంగా కేంద్రమంత్రి నడ్డాని రెండు సార్లు కలిసాను దేశంలో ఏ రాష్ట్రంలోను యూరియా కొరత లేదని, రాష్ట్ర ప్రభుత్వమే కృత్రిమ కొరత సృష్టిస్తోందని రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు…

Continue Reading →

పిసిబి టాస్క్ ఫోర్స్ కమిటీ స్థానంలో.. ప్రభుత్వ ఉన్నతస్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ

పర్యావరణ పరిరక్షణను ఉల్లంఘించే పరిశ్రమల తనిఖీలకు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో ఉన్న టాస్క్ ఫోర్స్ స్థానంలో వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ ఉన్నతస్థాయి టాస్క్ ఫోర్స్…

Continue Reading →

నగర ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దు: జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ సూచనలు చేశారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో మోడరేట్ వర్షాలు కురుస్తున్నాయి.సాయంత్రం నుండి అధిక వర్షాలు…

Continue Reading →

నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండండి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రానున్న మూడు నాలుగు రోజుల్లో భారీ,అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణశాఖా హెచ్చరిస్తున్న నేపద్యంలో రాష్ట్ర నీటి పారుదల శాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర…

Continue Reading →