తమిళనాడులో ఎగ్జిట్పోల్స్ చెప్పినట్లే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే దూసుకెళ్తోంది. డీఎంకే 88, అన్నాడీఎంకే 52 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. డీఎంకే 160కిపైగా స్థానాల్లో గెలుస్తుందని ఎగ్జిట్పోల్స్ అంచనా…
మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆ సీతారాముల, దీవెనలతో మీ అందరికీ సకల శుభాలు కలగాలని ప్రార్థిస్తున్నాను.. – ఎడిటర్, నిఘానేత్రం న్యూస్, –…
అమరావతి : తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నదని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని…
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమయ్యింది. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్…
నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ రేపు జరగనుంది. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై డీఐజీ ఏ.వి.రంగనాథ్ శుక్రవారం పోలీసు సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు.…
ఏపీలో పరిషత్ ఎన్నికలను నిలిపివేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల కోడ్ నిబంధన అమలు కాలేదని పేర్కొంది.…
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సొంత రాష్ట్రమైన తమిళనాడులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెన్నైలోని విరుగంబాక్కం పోలింగ్ కేంద్రంలో తమిళిసై తన కుటుంబ సభ్యులతో కలిసి…
ఆంధ్రప్రదేశ్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 8న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పోలింగ్ నిర్వహించనున్నారు. 10న ఫలితాలు ప్రకటించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం…
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్గా నీలం సాహ్ని గురువారం బాధ్యతలు స్వీకరించారు. నూతన ఎస్ఈసీగా నియమితులైన నీలం సాహ్నికి కమిషన్ కార్యదర్శి కన్నబాబు, ఇతర అధికారులు పుష్పగుచ్చాలిచ్చి అభినందనలు తెలియజేశారు. కాగా ఇప్పటి వరకు…
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నామినేషన్ల పర్వం మంగళవారంతో ముగియనుంది. ఇప్పటికే 20 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు…









