కేసీఆర్ బస్సు యాత్ర మరో రోజు పొడిగింపు

బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ బ‌స్సు యాత్ర మ‌రో రోజు పొడిగించారు. మే 11వ తేదీన ఉదయం 10 గంటలకు గజ్వేల్ నియోజకవర్గంలో రోడ్డు…

Continue Reading →

ఉత్తరాఖండ్‌ అడవుల్లో ఆరని కార్చిచ్చు.. ఐదుగురు మృతి

ఉత్తరాఖండ్‌ (Uttarakhand) అడవుల్లో (forest) చెలరేగిన కార్చిచ్చు నెలలు గడుస్తున్నా అదుపులోకి రావడం లేదు. బలమైన కార్చిచ్చు కారణంగా అక్కడి అడవులు తగలబడిపోతున్నాయి. దీంతో ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌…

Continue Reading →

ఏపీ డీజీపీగా హరీశ్‌ గుప్తా నియామకం

ఆంధ్రప్రదేశ్‌ డీజీపీగా హరీశ్‌ గుప్తా నియామకమయ్యారు. డీజీపీగా హరీశ్ గుప్తాను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్‌ జవహర్‌రెడ్డికి సూచనలు…

Continue Reading →

అడవులతోనే మనుగడ సాధ్యం : టీఎస్‌ఎఫ్‌డీసీ మేనేజర్‌ గోగు సురేశ్‌కుమార్‌

 అడవులతోనే మనుగడ సాధ్యమని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎఫ్‌డీసీ) మేనేజర్‌ గోగు సురేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని ముదిగుంటలో ప్రజలు, పశువుల కాపరులకు అగ్ని ప్రమాదాల…

Continue Reading →

బీఆర్ఎస్ ఎంఎల్‌సి దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు

బీఆర్ఎస్ ఎంఎల్‌సి దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజవర్గం నుంచి బిఆర్‌ఎస్ అభ్యర్థిగా 2022లో దండె విఠల్…

Continue Reading →

బిఆర్‌ఎస్‌కు మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి గుడ్‌బై

మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం గాంధీ భవ న్‌లో ఎఐసిసి ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇంద్రకరణ్…

Continue Reading →

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారంపై 48 గంట‌ల పాటు నిషేధం

 బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారంపై 48 గంట‌ల పాటు ఈసీ నిషేధం విధించింది. ఈ రోజు రాత్రి 8 గంట‌ల నుంచి…

Continue Reading →

కార్మికుల శ్రమ ఫలమే సమస్త సంపదలు : కేసీఆర్‌

శ్రామికుల విజయస్ఫూర్తిని చాటేరోజు ‘మే డే’ అని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ (KCR) అన్నారు. నేడు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక లోకానికి కేసీఆర్‌ శుభాకాంక్షలు…

Continue Reading →

ఆల్విన్‌ హెర్బల్‌లో మళ్లీ వ్యాపిస్తున్న మంటలు

రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఆల్విన్‌ హెర్బల్‌ పరిశ్రమలో (Allwyn Pharma) మళ్లీ మంటలు వ్యాపిస్తున్నాయి. పరిశ్రమలో మరోసారి భారీ శబ్ధాలతో రసాయన డ్రమ్ములు పేలాయి. దీంతో మంటలు…

Continue Reading →

ఏసీబీ వలలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్

ఒక బిల్డర్ కు ఎన్వోసీ సర్టిఫికెట్ జారీ చేసేందుకు ముడుపులు స్వీకరించిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ యాతా పవన్ కుమార్ ను ఏసీబీ అధికారులు శుక్రవారం బుద్ధ…

Continue Reading →