ఏసీబీకి చిక్కిన ఎస్సై సురేశ్‌

కేసు నుంచి తప్పించేందుకు లంచం తీసుకుంటూ ఎస్సై ఏసీబీకి చిక్కాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌ మండలం పగిడ్యాల్‌కు చెందిన కృష్ణారెడ్డి కుమారుడిపై ప్రేమ వ్యవహారంలో బాధితురాలు మహ్మదాబాద్‌…

Continue Reading →

ఇకపై టీఎస్‌ కాదు; టీజీ.. వాహనాల రిజిస్ట్రేషన్‌లో మార్పునకు చట్టం

రాష్ట్ర అధికారిక లోగో, తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖల్లోనూ మార్పులు రాష్ట్ర గీతంగా ‘జయజయహే తెలంగాణ’ తెలంగాణ అధికారిక చిహ్నాలను, గుర్తింపును మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.…

Continue Reading →

ప్రభుత్వ సలహాదారుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన షబ్బీర్ అలీ

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా షబ్బీర్ అలీ (Mohammed Shabbir Ali ) శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. బీఆర్ అంబేద్కర్‌ సచివాలయంలోని కార్యాలయంలో ప్రార్థనల అనంతరం పదవీ…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో ప్రమాదకరంగా వాయుకాలుష్యం

మేడారంలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధం అటవీ, పర్యావరణశాఖ ముఖ్య కార్యదర్శి వాణీప్రసాద్‌ తెలంగాణ రాష్ట్రంలో ప్రమాదకరంగా మారిన వాయు కాలుష్యాన్ని నియంత్రించి, గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు…

Continue Reading →

శివబాలకృష్ణ చిట్టా తవ్వుతూనే ఉన్నరు!.. ఏం జరుగుతుందోనని ఉద్యోగుల్లో టెన్షన్‌

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరస్టైన శివ బాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరస్టైన శివ బాలకృష్ణ విచారణలో బహుళ అంతస్థుల భవన నిర్మాణ అనుమతులు…

Continue Reading →

చిత్తడి నేలల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది : అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

ప్రభుత్వ కృషికి ప్రజల భాగస్వామ్యం తోడైతేనే పర్యావరణ సమతుల్యత సాధ్యపడుతుందని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా…

Continue Reading →

ఫిబ్ర‌వ‌రి 4న ‘ప‌ద్మ’ పుర‌స్కార విజేత‌ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ స‌న్మానం

మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు, ప్ర‌ముఖ సినీ న‌టుడు చిరంజీవిని ఆహ్వానించిన మంత్రి జూప‌ల్లి ప్ర‌తిష్మాత్మ‌క పద్మ విభూష‌ణ్, ప‌ద్మ శ్రీ పుర‌స్కారాల‌కు ఎంపికైన విజేత‌ల‌కు రాష్ట్ర…

Continue Reading →

ప్రజలను వేధిస్తే.. వేటే

ప్రభుత్వ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక ప్రభుత్వ అనుమతి లేకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదు మహబూబ్ నగర్ లో డిస్కం డైరెక్టర్ కు…

Continue Reading →

అవినీతిపరులపై ఉక్కుపాదం!

• అడ్డగోలు సంపాదన స్వాధీనానికి చర్యలు• ఈడీ, ఐటీ శాఖలతో సమాచారం పంచుకోనున్న రాష్ట్ర పోలీసులు ఆర్థిక మోసాలకు పాల్పడేవారు, అవినీతిపరులపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపనుంది.…

Continue Reading →

పర్యావరణ పరిరక్షణ సంస్థల నియామకాలకు మార్గదర్శకాలు

జారీచేసిన సుప్రీం కోర్టు పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పనిచేసే బోర్డులు, ప్రాధికార సంస్థల నియామకాలకు సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. ఈ…

Continue Reading →