గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సర్కిళ్ల వారీగా ఆర్వోలు నోటీసు విడుదల చేశారు. అన్ని జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాల్లో నామినేషన్లను…
కొత్తగా ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్సీలు ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రముఖ కవి, గాయకుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు నగారా మోగింది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ను దాంతోపాటు…
ప్రముఖ నటుడు సోనుసూద్ను పంజాబ్ స్టేట్ ఐకాన్గా భారత ఎన్నికల సంఘం నియమించింది. పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) ఎస్ కరుణరాజు ఈసీఐకి పంపిన ప్రతిపాదనను…
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం మంత్రివర్గం ఎంపికచేసిన ముగ్గురి పేర్లను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు. ఈ మేరకు రాజ్భవన్ ఆదివారం నోటిఫికేషన్ జారీచేసింది.…
తెలంగాణలో ఖాళీగా ఉన్న మూడు ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి,…
తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు పొందిన 11 రాజకీయ పార్టీల నేతలతో రేపు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సమావేశం కానున్నారు. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులకు ఆహ్వానం…
దుబ్బాక ఓటమికి గల కారణాలను పూర్తిస్థాయిలో సమీక్షించుకుంటామని రాష్ట్ర మంత్రి హరీశ్రావు అన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపై మంత్రి హరీశ్రావు స్పందిస్తూ.. ప్రజా తీర్పును శిరసావహిస్తామన్నారు.…
విజయాలకు పొంగిపోమని, అపజయాలకు కుంగిపోమని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం ఆయన దుబ్బాక ఎన్నికల ఫలితాలపై తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. గతంలో జరిగిన…
బిహార్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోందని, రాత్రి వరకు తుది ఫలితాలు వెలువడుతాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. న్యూఢిల్లీలో మీడియా బ్రీఫింగ్లో ఈసీ అధికారులు పేర్కొన్నారు. మూడు…









