అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

అందరికీ ఆషాఢ బోనాల జాతర శుభాకాంక్షలు. బోనాలు కేవలం ఒక ఉత్సవం కాదు… మన తెలంగాణ జీవన విధానం, తరతరాలుగా వస్తున్న మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక.…

Continue Reading →

రాహుల్ సిప్లిగంజ్ కు కోటి రూపాయల నజరానా

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. బోనాల పండగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. పాతబస్తీ…

Continue Reading →

వానాకాలం పంటలకు నీటివిడుదలకు గ్రీన్ సిగ్నల్: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

వానకాలం పంటలకు సమృద్ధిగా నీరు అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ…

Continue Reading →

కాలుష్యకారక పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపలకి తరలించాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

ఓ ఆర్ ఆర్ లోపల ఉన్న కాలుష్యకారక పరిశ్రమలన్నిటిని ఔటర్ రింగ్ రోడ్డుకు వెలుపల తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు…

Continue Reading →

ఆదాయ వనరుల పెంపుపై స్థానిక సంస్థలు దృష్టి సారించాలి: రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య

స్థానికంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ, ఆదాయ వనరులను పెంపొందించుకునే దిశగా స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్…

Continue Reading →

కుల గణన దేశ దిశను మారుస్తుంది : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే, సర్వే ఆధారంగా విశ్లేషణ ఈ దేశ దిశను మారుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం…

Continue Reading →

సమాచార భవన్ (FDC) కార్యాలయంలోఘనంగా బోనాల ఉత్సవాలు

సమాచార పౌర సంబంధాల శాఖ సమాచార భవన్, మాసబ్ ట్యాంక్ లో బోనాల ఉత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. సమాచార శాఖ ఉద్యోగుల కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో…

Continue Reading →

గురుకుల విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించం: మంత్రి పొన్నం ప్రభాకర్

ఇటీవల గురుకులాల్లో జరుగుతున్న వరుస సంఘటనలపై మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ లు ,టీచర్ లు పిల్లలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి. ఏదైనా…

Continue Reading →

తెలంగాణలోని పలు సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో ఏసీబీ తనిఖీలు

తెలంగాణలోని పలు సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నల్లగొండ జిల్లాలోని బీబీనగర్‌, సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట, మహబూబ్‌నగర్‌…

Continue Reading →

ఉద్యానశాఖలో విస్తరణాధికారుల నియామకం

175మందిని ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో నియమించిన ప్రభుత్వం ఉద్యానశాఖలో విస్తరణాధికారులను ప్రభుత్వం నియమించింది. ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో 175మందిని ఉద్యాన విస్తరణాధికారులుగా తిరిగి నియమిస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌…

Continue Reading →