స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు

మన రాష్ట్రంలో సగం జనాభాకు మించి ఉన్న బీసీలకు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం మరో శుభవార్తను ప్రకటించింది.…

Continue Reading →

న‌ల్ల‌గొండ‌లో ప్లాస్టిక్‌ వినియోగ‌ దుకాణాలకు జరిమానా

 నల్లగొండ పట్టణంలోని ఆర్పీ రోడ్డులోని పలు చికెన్‌, కిరాణ స్టోర్‌, జనరల్‌ దుకాణాల్లో మున్సిపల్‌ అధికారులు గురువారం తనిఖీలు నిర్వ‌హించారు. మున్సిపల్ కమిషనర్‌ సయ్యద్‌ ముసాబ్‌ అహ్మద్‌…

Continue Reading →

ఏసీబీ వలలో జహీరాబాద్ నిమ్జ్ అధికారులు

సంగారెడ్డి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు రెండు పెద్ద అవినీతి తిమింగళాలు చిక్కాయి. గురువారం జహీరాబాద్ లోని నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ మానుఫ్యాక్చరింగ్‌ జోన్‌(నిమ్జ్) అధికారులు…

Continue Reading →

ఉభ‌య స‌భ‌లు స‌జావుగా సాగ‌డానికి అంద‌రూ స‌హ‌క‌రించాలి : స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌

ఉభ‌య స‌భ‌లు స‌జావుగా జరగడానికి అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని, ముఖ్యంగా మీడియా ప్ర‌తినిధులు ఇందులో కీల‌క పాత్ర పోషించాల‌ని అసెంబ్లీ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ అన్నారు. తెలంగాణ…

Continue Reading →

కర్ణాటక చిన్నారికి మంత్రి దామోదర రాజనర్సింహ చేయూత

తీవ్ర గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారికి మంత్రి దామోదర రాజనర్సింహ చేయూతనందించారు. నిమ్స్‌లో ఆ పాపకు ఉచితంగా ఆపరేషన్ చేయించి ఔదార్యాన్ని చాటుకున్నారు. కర్ణాటకకు చెందిన చంద్రకాంత్…

Continue Reading →

పురుషులకు దీటుగా మహిళా అధికారుల అవినీతి

 ప్రభుత్వ కార్యాలయాల్లో పురుషులకు దీటుగా మహిళా అధికారులు కూడా లంచాలు తీసుకుంటున్నారు! ఏసీబీ చరిత్రలోనే తొలిసారిగా.. నెలన్నర వ్యవధిలో ఏడుగురు మహిళా అధికారులు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా…

Continue Reading →

మైనింగ్ ప్రాంతాల అభివృద్ధిలో కీలక పాత్ర కలెక్టర్లదే: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న చర్యల ద్వారా మైనింగ్ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా జరుగుతోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి  వ్యాఖ్యానించారు. మైనింగ్ ద్వారా వచ్చే ప్రతి పైసకు అకౌంటబిలిటీ ఉంటుందని ఉద్ఘాటించారు.…

Continue Reading →

సిగాచీ ఫార్మా ఫ్యాక్టరీని సందర్శించిన ఎన్డీఎంఏ బృందం

పటాన్‌చెరు రూరల్‌ : ఇటీవల ఘోర ప్రమాదం సంభవించిన సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ ఫార్మా ఫ్యాక్టరీని మంగళవారం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ)…

Continue Reading →

సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో ఆచూకీ లభించని ఎనిమిది మంది కార్మికులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ ఇవాళ…

Continue Reading →

బాధితులకు మెరుగైన చికిత్స అందించాలి – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు

కల్లు తాగి అస్వస్తులై వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు సంబంధిత అధికారులను…

Continue Reading →