ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం లో సంక్షేమంతో పాటు అభివృద్ధి కి సమపాళ్లలో ప్రాధాన్యతనిస్తున్నామని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి…
తెలంగాణ రాష్ట్రం ఒక నగర రాజ్యం, రాష్ట్రంలో పట్టణాల సంఖ్య గణనీయంగా ఉంది, ఆధునికత అభ్యుదయానికి కేంద్రంగా రాష్ట్రం రోజురోజుకు శర వేగంగా అభివృద్ధి చెందుతుందని డిప్యూటీ…
తెలంగాణలో ఆరుగురు నాన్ క్యాడర్ ఎస్పీలను బదిలీ చేస్తూ హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటెలిజెన్స్ ఎస్పీగా పనిచేస్తున్న జే…
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అవసరాలకు కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జె.పి.నడ్డాకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.…
ఢిల్లీ: జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని…
పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో ఘోర ప్రమాదం (Sigachi Blast) జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పరిశ్రమని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(ఎన్డిఎంఎ) బృందం పరిశీలిచింది. అనంతరం…
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బేసిక్ నాలెడ్జ్ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆయన 18 నెలలుగా రైతులను మోసం చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో…
పాశమైలారం సిగాచి ఇండస్ట్రీస్ (Sigachi Industries) పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. వారం రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బీరంగూడ పనేషియా…
కోర్టు ధిక్కరణ కేసులో ముగ్గురు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణరావుతోపాటు మరో ఇద్దరు ఐఏఎస్లను ఈ…
రాష్ట్రంలో ప్రతి తల్లి తమ ఇంట్లో రెండు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఆయన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్…