ప్రజా ప్రభుత్వంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కి పెద్దపీట : మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం లో సంక్షేమంతో పాటు అభివృద్ధి కి సమపాళ్లలో ప్రాధాన్యతనిస్తున్నామని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

తెలంగాణ రాష్ట్రం ఒక నగర రాజ్యం, రాష్ట్రంలో పట్టణాల సంఖ్య గణనీయంగా ఉంది, ఆధునికత అభ్యుదయానికి కేంద్రంగా రాష్ట్రం రోజురోజుకు శర వేగంగా అభివృద్ధి చెందుతుందని డిప్యూటీ…

Continue Reading →

ఆరుగురు నాన్‌క్యాడర్‌ ఎస్పీల బదిలీ

తెలంగాణలో ఆరుగురు నాన్‌ క్యాడర్‌ ఎస్పీలను బదిలీ చేస్తూ హోంశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రవిగుప్తా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటెలిజెన్స్‌ ఎస్పీగా పనిచేస్తున్న జే…

Continue Reading →

తెలంగాణ‌కు కేటాయించిన యూరియా స‌కాలంలో స‌ర‌ఫ‌రా చేయండి : సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అవ‌స‌రాల‌కు కేటాయించిన‌ యూరియాను స‌కాలంలో స‌ర‌ఫ‌రా చేయాల‌ని కేంద్ర ఎరువులు, ర‌సాయ‌నాల శాఖ మంత్రి జె.పి.న‌డ్డాకు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.…

Continue Reading →

జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి : సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీ: జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కేంద్ర వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీలోని…

Continue Reading →

సిగాచీ పరిశ్రమ యాజమాన్యంపై ఎన్‌డిఎంఎ బృందం ఆగ్రహం

పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో ఘోర ప్రమాదం (Sigachi Blast) జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పరిశ్రమని నేషనల్ డిజాస్టర్ మేనేజ‌్‌మెంట్ అథారిటీ(ఎన్‌డిఎంఎ) బృందం పరిశీలిచింది. అనంతరం…

Continue Reading →

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బేసిక్‌ నాలెడ్జ్‌ లేదు : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

 రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి బేసిక్‌ నాలెడ్జ్‌ లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. ఆయన 18 నెలలుగా రైతులను మోసం చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో…

Continue Reading →

సిగాచి ఇండస్ట్రీస్‌లో పేలుడు.. 44కు చేరిన మృతులు

 పాశమైలారం సిగాచి ఇండస్ట్రీస్‌ (Sigachi Industries) పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. వారం రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బీరంగూడ పనేషియా…

Continue Reading →

సీఎస్‌కు హైకోర్టు నోటీసులు

కోర్టు ధిక్కరణ కేసులో ముగ్గురు ఐఏఎస్‌ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణరావుతోపాటు మరో ఇద్దరు ఐఏఎస్‌లను ఈ…

Continue Reading →

ప్రతి తల్లి రెండు మొక్కలు పెంచాలి : సీఎం రేవంత్‌రెడ్డి

 రాష్ట్రంలో ప్రతి తల్లి తమ ఇంట్లో రెండు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఆయన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌…

Continue Reading →