పరిశ్రమలో భారీ పేలుడు 15 మంది దుర్మరణం

సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరులోని పాశమైలారం పారిశ్రామికవాడ సోమవారం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉన్నట్టుండి పరిశ్రమలో చోటుచేసుకున్న భారీ పేలు డు పెను విషాదాన్ని సృష్టించింది. పేలుడు ధా టికి…

Continue Reading →

సిగాచి కెమికల్స్‌లో పేలుడు ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన

సంగారెడ్డి జిల్లా ఇండస్ట్రియల్‌ పార్కులోని సిగాచి కెమికల్స్ పరిశ్రమలో పేలుడు ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ…

Continue Reading →

 సిగాచి ఫార్మా ప్రమాదంపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ దిగ్భ్రాంతి

 సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మా పరిశ్రమలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్ స్పందించారు. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతిచెందడం పట్ల ఆయన…

Continue Reading →

సిగాచి ఫార్మా మృతులకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి : హరీశ్‌రావు

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన అగ్ని ప్రమాద ప్రదేశాన్ని స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఇతర నాయకులతో కలిసి మాజీ మంత్రి హరీశ్ రావు సందర్శించారు.…

Continue Reading →

సిగాచి కెమికల్స్‌లో పేలిన రియాక్టర్‌.. ఎనిమిది మంది కార్మికులు మృతి

సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు మండలంలోని పాశ మైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంభవించింది. ఇండస్ట్రియల్‌ పార్కులోని సిగాచి కెమికల్స్ (Sigachi Industries) పరిశ్రమలో సోమవారం ఉదయం…

Continue Reading →

పేద‌ల‌కు గృహ‌వ‌స‌తి క‌ల్పించ‌డంలో దేశానికే తెలంగాణ త‌ల‌మానికం : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

నిరుపేద‌లకు గృహ వ‌స‌తి క‌ల్పించ‌డంలో భార‌త దేశంలోనే తెలంగాణ రాష్ట్రం త‌ల‌మానికంగా నిలిచేలా ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేప‌డుతున్నామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌర‌సంబంధాల శాఖ…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్‌ నోరి

ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్‌ వైద్య నిపుణులు(అంకాలజిస్టు) డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్‌గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లు..ఇక అదనపు కలెక్టర్లు

తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లుగా పనిచేస్తున్న 33 మందికి అదనపు కలెక్టర్‌ హోదా(పదోన్నతి) ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. న్యాయస్థానాల తీర్పునకు లోబడి ఈ…

Continue Reading →

తెలంగాణలో 44 మంది డీఎస్పీల బదిలీలు

తెలంగాణలో 44 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. చాలా కాలం నుంచి వెయిటింగ్‌లో ఉన్న వారికి పోస్టింగ్‌లు ఇచ్చారు. లా…

Continue Reading →

ముగ్గురు ఐఏఎస్‌ అధికారులకు అదనపు బాధ్యతలు

తెలంగాణ రాష్ట్రంలోని ముగ్గురు ఐఏఎస్‌ అధికారులకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులను జారీ చేశారు. ఫ్యూచర్‌ సిటీ డెవల్‌పమెంట్‌…

Continue Reading →