బిజెపి రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవం కావాలని కోరుకుంటున్నా: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

 తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తాం అని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి కోసమో కాంగ్రెస్ పార్టీ కోసమో పనిచేయలేం అన్నారు. సిఎం రేవంత్…

Continue Reading →

 మరికల్ మండలం చిత్తనూర్ జూరాల ఆవరణలో మొక్కలు నాటిన ఇథనాల్‌ కంపెనీ సిబ్బంది

మరికల్ మండలంలోని చిత్తనూర్ ఆగ్రో ఇండస్ట్రీస్, ఆగ్రో ఫార్మ్స్ అధినేత మోహన్ రావు జ్ఞాపకార్థం ఆదివారం మరికల్ మండలం చిత్తనూర్ జూరాల ఇథనాల్‌ కంపెనీ ఆవరణలో పదివేల…

Continue Reading →

607 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ల భర్తీకి నోటిఫికేషన్‌

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 607 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.ఆసక్తి గల అభ్యర్థులు…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో ఐదు కొత్త పీజీ మెడికల్‌ కాలేజీలు

ఐదు కొత్త పీజీ మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. ఈ ఏడాది నుంచి జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసీ) యూజీ లేకుండా…

Continue Reading →

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఒకేరోజు 557 ఎకరాలలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ : మంత్రి తుమ్మల

ఈ రోజు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చేవెళ్ల , మంచాల, కందుకూరు, తలకొండపల్లి, ఫరుఖ్ నగర్ మండలాలలోని 111 మంది రైతులకు సంబంధించిన 557 ఎకరాలలో సుమారు…

Continue Reading →

మ‌హాన్యూస్ ఛాన‌ల్ పై దాడి అమానుష చ‌ర్య‌ : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

మ‌హాన్యూస్ ఛాన‌ల్ కార్యాల‌యంపై బిఆర్ ఎస్ మూకల‌ దాడిని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది అమానుష…

Continue Reading →

న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ ఆత్మహత్య

ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్(40) ఆత్మహత్య చేసుకున్నారు. చిక్కడ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గత రాత్రి 10.30 ఫ్యానుకు లుంగీతో ఉరేసుకొని…

Continue Reading →

ఆర్‌అండ్‌బీ శాఖలో పదోన్నతులకు ఉత్తర్వులు జారీ

రోడ్లు, భవనాలశాఖలో 64మంది డిప్యూటీ ఇంజినీర్లకు ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లుగా పదోన్నతులు కల్పించారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన అధికారులు…

Continue Reading →

ఇంజినీరింగ్ క‌ళాశాల‌ల‌ ఫీజులపై కమిటీ

రాష్ట్రంలో ఇంజినీరింగ్ క‌ళాశాల‌ల్లో ఫీజుల నిర్ణ‌యంపై హేతుబ‌ద్ధ‌మైన నిర్ణ‌యం తీసుకోవాలని రాష్ట్ర ప్ర‌భుత్వం యోచిస్తోంది. ఆయా క‌ళాశాల‌ల్లో బోధ‌న సిబ్బంది, బోధ‌న స్థాయి, క‌ళాశాల‌ల్లో ల్యాబ్‌లు, భ‌వ‌నాలు..…

Continue Reading →

 గిగ్‌ వర్కర్ల కోసం త్వరలో చట్టం: మంత్రి వివేక్ వెంకటస్వామి

గిగ్‌ వర్కర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, గిగ్‌ వర్కర్ల సంక్షేమం కోసం త్వరలో ఓ చట్టాన్ని తీసుకువస్తామని రాష్ట్ర గనులు, కార్మిక, ఉపాధి కల్పన…

Continue Reading →