మూడు ఎకరాల వరకు రైతు భరోసా నిధులు విడుదల

మూడు ఎకరాల వరకు రైతు భరోసా నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. రెండో రోజు రూ.1551.89 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి విడుదల చేశామని ప్రకటించింది.…

Continue Reading →

గో సంర‌క్షణ‌కు స‌మ‌గ్ర విధానం రూపొందించండి : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో గో సంర‌క్ష‌ణ‌కు స‌మ‌గ్ర విధానం రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లోని విధానాల‌ అధ్య‌య‌నానికి ముగ్గురు అధికారుల‌తో ఒక…

Continue Reading →

హరీష్‌రావుకు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కౌంటర్

మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం అంటే పేపర్ల మీద జీవోలు ఇవ్వడం కాదని మాజీ మంత్రి హరీష్‌రావుకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఎక్స్ వేదికగా…

Continue Reading →

ములుగు, సంగారెడ్డి జిల్లాల్లో ఏసీబీ మెరుపు దాడులు

తెలంగాణ రాష్ట్రంలో ములుగు, సంగారెడ్డి జిల్లాల్లో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి అవినీతికి పాల్పడిన ఉద్యోగులను పట్టుకున్నారు. ములుగు డీఈఓ జి.పాణి రూ.15 వేలు, జిల్లా…

Continue Reading →

భూగర్భంలో గరళం.. పరిశ్రమ పదిలం..

రసాయన పరిశ్రమలు నిబంధనలను కాలరస్తూ కాలకూట విషాన్ని చిమ్ముతున్నాయి. రసాయన పరిశ్రమల్లో రసాయన చర్యల కారణంగా విడుదలయ్యే రసాయన వ్యర్థాలను శుద్ధి కర్మాగారాల్లోకి తరలించాల్సి ఉండగా పరిశ్రమల…

Continue Reading →

నేడు సచివాలయంలో మంత్రివర్గం భేటీ

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరగనుంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ సమావేశంలో చర్చంచి…

Continue Reading →

నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్‌ : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్‌ వెలువడుతుందని, కాంగ్రెస్‌ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. సోమవారం నిర్వహించే మంత్రివర్గ సమవేశంలో…

Continue Reading →

వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి: రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఆదివారం (5కే రన్), వన మహోత్సవ కార్యక్రమాన్ని నార్సింగి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. గండిపేటలోని మెలుహ…

Continue Reading →

విద్యా ప్ర‌మాణాల పెంపే ల‌క్ష్యం : సీఎం రేవంత్ రెడ్డి

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో విద్యా ప్ర‌మాణాల పెంపే త‌మ ల‌క్ష్య‌మ‌ని ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌తి విద్యార్థికి నాణ్య‌మైన విద్య అందాల‌ని… ఇందుకు అవ‌స‌ర‌మైన మౌలిక వ‌స‌తులు,…

Continue Reading →

సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని కొమ్మినేని శ్రీనివాసరావుకు బెయిల్‌

సీనియర్‌ జర్నలిస్ట్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగాల కేసులో శుక్రవారం కొమ్మినేని బెయిల్‌ పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌…

Continue Reading →