తెలంగాణలో 139 నుంచి 151కి పెరిగిన ఐపీఎస్‌‌ల సంఖ్య

భారతీయ పోలీసు సర్వీసు (ఐపీఎ్‌స)లకు సంబంధించిన క్యాడర్‌ రివ్యూను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. దాదాపు 9 ఏళ్ల తర్వాత దేశవ్యాప్తంగా ఐపీఎస్‌ క్యాడర్‌ రివ్యూ జరిగింది. తెలంగాణలో…

Continue Reading →

భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు

తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్‌…

Continue Reading →

కాలుష్యకారక పరిశ్రమలు వద్దే వద్దు.. కొత్త వాటికి అనుమతులిస్తే ఊరుకోం..

కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు పొలాల మధ్య ఏర్పాటు చేయొద్దని రైతులు ఆందోళన చేశారు. గురువారం మండలంలోని మీర్జాపూర్‌లోని సర్వేనంబర్‌ 17ఈ/ 17ఏలోని భూమిలో ఒక సింథటిక్స్‌ ప్రైవేట్‌…

Continue Reading →

ప్రపంచస్థాయి ప్రమాణాలతో జూ పార్కులు : మంత్రి కొండా సురేఖ

ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాష్ట్రంలోని జూ పార్కులను నడపాలని మంత్రి కొండాసురేఖ సూచించారు. రాష్ట్ర సచివాలయంలోని కాన్ఫరెన్స్‌ హాలులో జూస్‌ అండ్‌ పార్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ…

Continue Reading →

ఏపీలో కూటమి పాలనపై జూన్‌ 4న వెన్నుపోటు దినం : వైఎస్‌ జగన్‌

ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన వైఫల్యాలపై వైసీపీ జూన్‌ 4న వెన్నుపోటు దినంగా నిర్వహిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌…

Continue Reading →

వేళ్లూనుకుంటున్న అవినీతి

అవినీతి విస్తరించి వేళ్లూనుకుంటోంది. అవినీతిపరుల సామాజిక, ఆర్థిక, రాజకీయ నేపథ్యంలో వైవిధ్యం ఉన్నది. అవినీతికి ఆజ్యం పోసే విధానాలు, వ్యవస్థ గురించి అవగాహన కూడా చాలా తక్కువ.…

Continue Reading →

రెండు రోజుల్లో ఆ సమస్యని పరిష్కరిస్తాం: హైడ్రా కమీషనర్

మేడిపల్లి మండలం పీర్జాదిగూడ, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్‌లలో అనేక అక్రమాలపై హైడ్రా‌కి(Hydra) ఫిర్యాదులు రావడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. బుధవారం రెండు కార్పొరేషన్‌లలో సంబంధిత అధికారులతో పర్యటించారు.…

Continue Reading →

కమీషన్ల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే విచారణ కమిషన్లు, నోటీసుల డ్రామాలు : కేటీఆర్‌

కాంగ్రెస్ ప్రభుత్వం తమ కమీషన్ల గురించి ప్రజల దృష్టిని మళ్లించ‌డానికే విచారణ కమిషన్లు ఏర్పాటు చేయడం, వాటి ద్వారా నోటీసులు ఇవ్వడం లాంటి డ్రామాలు చేస్తుందని బీఆర్ఎస్…

Continue Reading →

ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం గిరిజనులకు వరం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రజల ఆశీస్సులతో విజయం సాధించి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని ఈ విషయంలో మరింత అభివృద్ధి చేసేందుకు మంత్రి వర్గం ఎంతో కృషి చేస్తోందని…

Continue Reading →

ఐదువేల మంది లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల‌కు 10వేల ద‌ర‌ఖాస్తులు

రాష్ట్రంలో భూప‌రిపాల‌న‌ను మ‌రింత మెరుగుప‌ర‌చ‌డానికి ఖ‌చ్చిత‌మైన భూ రికార్డుల‌ను రూపొందించ‌డం ద్వారా భూ వివాదాల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపడానికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గారి నాయ‌కత్వంలో ఇందిర‌మ్మ…

Continue Reading →