రాష్ట్రంలో కమర్షియల్ సిలిండర్ల సరఫరా కేవలము 20% నీకే పరిమితం అయిన నేపథ్యంలో రాష్ట్రానికి అదనంగా కమర్షియల్ ఎల్.పి.జి కేటాయింపులు చేయాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసినట్లు…
సంక్షేమ వసతి గృహాల కోసం నిర్మిస్తున్న భవనాల్లో 80 శాతం పూర్తయిన వాటిని యుద్ద ప్రతిపదికన రాబోయే మూడు నెలల్లో పూర్తిచేసి రానున్న విద్యా సంవత్సరంలో అందుబాటులోకి…
హైదరాబాద్ : తెలంగాణ విద్యుత్ సంస్థలు చరిత్రలో ఒకే రోజున అత్యధికంగా 341.08 మిలియన్ యూనిట్లు (MU) విద్యుత్ సరఫరా చేసి రికార్డు సృష్టించింది. మార్చి 13,…
తెలంగాణను దేశంలోనే ఆయిల్ పామ్ హబ్గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్…
రాబోయే మార్చి 27న జరిగే శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో నిర్వహించనున్న శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల…
అమన్గల్ డివిజన్ పరిధిలోని గుర్రంగూడ అటవీ ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించింది. మొత్తం 424.31 ఎకరాల విస్తీర్ణం గల ఈ అటవీ భూభాగాన్ని రిజర్వ్…
అమెరికా-ఇరాన్ కు జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.…
ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల మరియు వాణిజ్య శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.…
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలను ఒత్తిడిగా భావించకుండా, తమ జ్ఞానం…
సూర్యాపేట జిల్లా కేంద్రం శివారు దాసాయిగూడెం సమీపంలోని కోహెన్స్ ఫార్మసీ కంపెనీలో విష వాయువు పీల్చి నలుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన…









