అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ జిల్లాలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బుధవారం…

Continue Reading →

రంజాన్ మత సామరస్యానికి ప్రతీక: సీఎం రేవంత్ రెడ్డి

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర మాసంలో ముస్లింలు ఆచరించే…

Continue Reading →

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు: స్పెషల్ కమిషనర్ సిహెచ్. ప్రియాంక

హైదరాబాద్ : రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ జి ఓ ఎం ఎస్ నెం. 252 ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయడం జరుగుతుందని సమాచార, పౌర సంబంధాల…

Continue Reading →

డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి: సీఎస్ రామకృష్ణ రావు

హైదరాబాద్ : రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు సచివాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.…

Continue Reading →

బుద్ధుడు, అంబేద్క‌ర్ మార్గంలో మా పాల‌న కొన‌సాగుతుంది: ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌

గౌత‌మ బుద్ధుడు, బాబాసాహెబ్ అంబేద్క‌ర్ దార్శ‌నిక మార్గంలో మా ప్ర‌జాప్ర‌భుత్వం ప‌రిపాల‌న కొన‌సాగుతుంద‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క స్ప‌ష్టంగా పేర్కొన్నారు. బుద్ధుడు, అంబేద్క‌ర్ లు ఆలోచ‌న‌ల…

Continue Reading →

గ్రీన్ ఎనర్జీతోనే విప్లవం: సీఎం రేవంత్ రెడ్డి

ముంబ‌యి: గ్రీన్ ఎనర్జీ ప్రపంచ పరిరక్షణకు లాభదాయకమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణలో గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయ‌న వెల్ల‌డించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో…

Continue Reading →

ధ‌ర‌ణి దోపిడిపై ఉక్కుపాదం: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్‌: తీగ లాగితే డొంక క‌దిలిన‌ట్లుగా ధ‌ర‌ణి పోర్టల్ వ్యవ‌హారం ఉంద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి అన్నారు.…

Continue Reading →

పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధికారులను…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రం గర్వపడేలా కబడ్డీ పోటీలు నిర్వహణ ఉండాలి: మంత్రి వాకిటి శ్రీహరి

మక్తల్‌లో సీఎం కప్‌ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను జాతరలా నిర్వహించాలని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి…

Continue Reading →

న‌గ‌రంలో ప‌రిశుభ్ర‌త‌కు పెద్ద పీట వేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌: మూడు న‌గ‌ర పాల‌క సంస్థ‌ల ప‌రిధిలో ప‌రిశుభ్ర‌త‌కు పెద్ద పీట వేయాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. తాను ప్ర‌త్య‌క్ష ప‌రిశీల‌న‌కు వ‌స్తాన‌ని… ఎక్క‌డైనా…

Continue Reading →