యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన కార్యనిర్వహణ అధికారిగా ఐఏఎస్‌ అధికారి ఎస్‌.వెంకట్రావ్‌

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన కార్యనిర్వహణ అధికారిగా ఐఏఎస్‌ అధికారి ఎస్‌.వెంకట్రావ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వం ఆదివారం పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది.…

Continue Reading →

కొత్త సీఎస్ గా రామకృష్ణారావు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కుడ్లిగి రామకృష్ణారావు (1991) నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి ఈనెలాఖరుకు…

Continue Reading →

ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ. కోటి విరాళం

 హైదరాబాద్‌కు చెందిన అపర్ణ ఎంటర్ ప్రైజస్ లిమిటెడ్ (వెటిరో టైల్స్) సంస్థ శుక్రవారం శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ. కోటి విరాళంగా అందించింది. ఈ…

Continue Reading →

ఉగ్రదాడిపై ప్రభుత్వం తీసుకునే ఏ చర్యకైనా మద్దతిస్తాం : రాహుల్‌గాంధీ

భారతీయులంతా ఐక్యంగా ఉండటం చాలా అవసరమని, తద్వారా ఉగ్ర చర్యలను, వారి లక్ష్యాలను దీటుగా ఎదుర్కోవచ్చని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) అన్నారు.…

Continue Reading →

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎందే విజయం

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం ఘన విజయం సాధించింది. ఎంఐఎంకు 63 ఓట్లు రాగా బిజెపికి 25 ఓట్లు వచ్చాయి. బిజెపి అభ్యర్థి గౌతమ్…

Continue Reading →

భూదాన్ భూముల్లో ఐఏఎస్‌, ఐపీఎస్‌లా పాత్రపై హైకోర్టు విస్మయం

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో సర్వే నం. 181, 182, 194, 195లో భూదాన్‌ భూములు అన్యాక్రాంతం కావడంలో పలువురు సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌లు…

Continue Reading →

భూసమస్యలు పరిష్కరించేందుకే భూభారతి : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న భూసమస్యలు పరిష్కరించడానికే భూభారతి చట్టాన్ని తీసుకువచ్చినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి చెప్పారు. బుధవారం సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండలకేంద్రంలో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో…

Continue Reading →

ఉగ్రదాడి మృతులకు సిఎం రేవంత్ రెడ్డి నివాళి..

 పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మశాంతి కోసం బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో గురువారం…

Continue Reading →

పాక్ పౌరులు దేశం విడిచి వెళ్లాలి: కేంద్రం ఆదేశం

పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి.. కేంద్రం ప్రతిదాడిని ప్రారంభించింది. భారత్‌లో ఉంటున్న పాక్ పౌరులకు తక్షణమే వీసా సేవలు నిలిపివేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నెల…

Continue Reading →

కశ్మీర్‌లో చిక్కుకున్న తెలంగాణ పర్యాటకుల కోసం‌ హెల్ప్ లైన్.. స్వస్థలాల‌కు ర‌ప్పించేందుకు చ‌ర్యలు: మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

కశ్మీర్‌లో చిక్కుకున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిని సుర‌క్షితంగా స్వస్థలాల‌కు ర‌ప్పించేందుకు ప్రభుత్వం చ‌ర్యలు తీసుకుంటుంద‌ని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు తెలిపారు. ఈ…

Continue Reading →