భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్గా డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు సాంస్కృతిక శాఖ డైరెక్టర్గా సేవలు అందించిన…
తాజా వార్తలు

హైదరాబాద్ : ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు యధావిధిగా కొనసాగాయి. పలు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు సమ్మెకు దూరంగా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ రోగులకు 87 శాతం హాస్పిటల్స్…
హైదరాబాద్: క్షేత్ర స్థాయి పరిస్థితులు, అధ్యయనం, భవిష్యత్ అవసరాలకు తగినట్లు రూపొందించే తెలంగాణ విద్యా విధానం (Telangana Education Policy-TEP) భారతదేశ విద్యా విధానానికి దిక్సూచిలా ఉండాలని…
అవినీతి నిరోధక శాఖ మరో అవినీతి అధికారిని పట్టుకున్నది. విద్యుత్తు శాఖలో విధులు నిర్వర్తిస్తూ అక్రమ సంపాదనలో రూ.వందల కోట్లకు పడగలెత్తిన ఇబ్రహీంబాగ్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్…
దేశంలోని ఏ మెడికల్ కాలేజీకీ లేని ప్రత్యేకత ఉస్మానియా మెడికల్ కాలేజీకి ఉందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఒకటి లేదా…
జీఎస్టీ రేట్ల సవరణతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది 5వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోతుంది.. అయినప్పటికీ పేద, మధ్యతరగతి రైతాంగ కుటుంబాల మేలు కోసం జిఎస్టి రేషినేలైజేషన్…
ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ రబీ అభియాన్ – 2025 వ్యవసాయ సదస్సులో…
సంప్రదాయం ఆధునికతల మేళవింపుగా, సంస్కృతి, ప్రకృతి, పర్యాటకంతో మమేకం అయ్యేలా, సకల జనుల సమ్మేళనంతో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించేందుకు సన్నహాలు చేస్తున్నట్లు పర్యాటక, సాంస్కృతిక…
హైదరాబాద్ : సమాజంలో మహిళల పాత్ర కీలకమైనదని రాష్ట్ర మంత్రులు శ్రీమతి డి. అనసూయ సీతక్క, శ్రీమతి కొండా సురేఖ లు అన్నారు. ప్రభుత్వం మహిళా సాధికారతకు…
బలహీన వర్గాల్లో కుల వృత్తుల ఆధారపడే కులాలు మారుతున్న కాలానికి అనుగుణంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆర్థిక వృద్ధి సాధించేలా కుల వృత్తులు ఎదగాలని రవాణా…









