కృష్ణా జలాల్లో చుక్క నీరు కుడా వదులుకునేది లేదు: సీఎం రేవంత్ రెడ్డి

కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను సాధించి తీరాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి న్యాయ నిపుణులను, ఇరిగేషన్​ ఇంజనీరింగ్​ అధికారులను అప్రమత్తం చేశారు. కృష్ణాలో నికర…

Continue Reading →

రాష్ర్టానికి 11,930 టన్నుల యూరియా: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

రాష్ర్టానికి శుక్రవారం 11,930 టన్ను ల యూరియా వచ్చిందని, గత రెండు రోజు ల్లో 23వేల టన్నులు చేరుకుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మరో…

Continue Reading →

ఆదాయ లక్ష్యాలు అందుకోవాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

నిర్దేశించిన లక్ష్యాలను అందుకునేందుకు కమర్షియల్ ట్యాక్స్ యంత్రాంగం యావత్తు కృషి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో…

Continue Reading →

సింగరేణిని బతికించుకోవాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సింగరేణిని బతికించుకోకపోతే భవిష్యత్తు తరాలకు ఏమి ఇవ్వలేం.. సింగరేణిని పది కాలాలపాటు కాపాడుకునేందుకు ఏం చేయాలో కార్మిక సంఘాలు ఆలోచించి మార్గం కనిపెట్టండి డిప్యూటీ సీఎం భట్టి…

Continue Reading →

గిరిజ‌న సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం స‌మ్మక్క, సార‌ల‌మ్మ ఆల‌య ఆధునీక‌ర‌ణ: మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ, సీతక్క, లక్ష్మణ్ కుమార్

హైద‌రాబాద్ : ఆసియా ఖండములో అత్యంత ప్రసిద్ధిగాంచిన సమ్మక్క, సారలమ్మ దేవాలయాన్ని గిరిజ‌న సంస్కృతి సంప్రదాయాలు వారి మ‌నోభావాల‌కు అనుగుణంగా ఆధునీక‌ర‌ణను చేప‌డుతున్నామ‌ని ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా…

Continue Reading →

కార్మికుల భద్రతపై దృష్టి పెట్టాలి

 రసాయన, ఫార్మా పరిశ్రమల్లో ఉద్యోగులు, కార్మికుల భద్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సంబంధిత అధికారులు, యాజమాన్యాలను కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి జి.వివేక్‌ వెంకటస్వామి ఆదేశించారు.…

Continue Reading →

పెండింగ్ లో ఉన్న రైలు ప్రాజెక్టులు, లైన్లను వేగవంతం చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

పెండింగ్ లో ఉన్న రైలు ప్రాజెక్టులు, లైన్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.…

Continue Reading →

బీసీల కులగణనలో దేశానికే రోల్ మోడల్ గా తెలంగాణ: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ : స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలబడుతుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల…

Continue Reading →

భారత్–ఆఫ్రికా దేశాల మధ్య వ్యవసాయరంగంలో సంబంధాలు బలోపేతం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్‌లో నిర్వహించిన ఇండియా–ఆఫ్రికా సీడ్ సమ్మిట్ 2025లో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,…

Continue Reading →

మహిళల ఆర్థిక సాధికారతకు వేదికగా ఖమ్మం మహిళా మార్ట్

🔸 30 లక్షల పెట్టుబడితో మహిళా మార్ట్🔸 మహిళా సంఘాల ఉత్పత్తులకు వేదికగా మారిన మార్ట్🔸 ప్రత్యక్ష–పరోక్షంగా వేల మందికి ఉపాధి అవకాశాలు🔸 మూడు నెలల్లో 25…

Continue Reading →