హైదరాబాద్‌లో రోడ్డు భద్రత చర్యలు, నిర్వహణ తీరు బాగుంది: సుప్రీంకోర్టు రోడ్ సేఫ్టీ కమిటీ ఛైర్మన్ జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే

నగరం అంతటా రోడ్డు భద్రత, నిర్వహణను మెరుగుపరచడంలో జీహెచ్ఎంసీ తీసుకున్న చర్యలు బాగున్నాయని సుప్రీంకోర్టు రోడ్ సేఫ్టీ కమిటీ (SCoRS) ఛైర్మన్ , సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి…

Continue Reading →

అటవీ శాఖ అమరుల త్యాగం చిరస్మరణీయం: అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ

విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అటవీ శాఖ అధికారుల త్యాగం చిరస్మరణీయమని రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం నెహ్రూ…

Continue Reading →

అణచివేత‌పై ధిక్కార ప‌తాక చాక‌లి ఐల‌మ్మ‌: ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి

ఢిల్లీ: అణచివేత‌.. ద‌మ‌న‌కాండ‌ల‌పై ఎగుర‌వేసిన ధిక్కార ప‌తాక చాక‌లి ఐల‌మ్మ అని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాక‌లి ఐల‌మ్మ వ‌ర్ధంతి…

Continue Reading →

గాంధీ స‌రోవ‌ర్ కు ర‌క్ష‌ణ భూమ‌లు బ‌ద‌లాయించండి…

ఢిల్లీ: తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్ట‌నున్న గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టుకు ర‌క్ష‌ణ శాఖ భూములు బ‌ద‌లాయించాల‌ని ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి…

Continue Reading →

ముమ్మ‌రంగా వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌లు: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

హైద‌రాబాద్ : ఇటీవ‌ల రాష్ట్రంలో ప్ర‌ధానంగా కామారెడ్డి, మెద‌క్ జిల్లాల్లో కురిసిన భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో దెబ్బ‌తిన్న ప్రాంతాల్లో చేప‌ట్టిన స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను మ‌రింత ముమ్మ‌రం చేయాల‌ని…

Continue Reading →

ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఆర్గాన్ రిట్రైవల్ సెంటర్లు: మంత్రి దామోదర్ రాజనర్సింహ

ప్రభుత్వ హాస్పిటల్స్‌లో అవయవ మార్పిడి సర్జరీలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. ఈ మేరకు జీవన్‌దాన్ పనితీరు, ప్రభుత్వ దవాఖాన్లలో…

Continue Reading →

ఆశలు, ఆకాంక్షలకు చిహ్నాలుగా జైళ్లు: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

జైళ్లు నిరాశకు కేంద్రాలుగా కాకుండా, ఆశలు, ఆకాంక్షలకు చిహ్నాలుగా మారాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. “ఏడో ఆలిండియా ప్రిజన్…

Continue Reading →

రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌పై ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు

మానవ వైద్య పరిశోధన, వైద్య పరిశోధనలు చేపడుతున్న డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌పై జాతీయ మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్టు ప్రముఖ న్యాయవాది ఇమ్మానేని రామారావు మంగళవారం ప్రకటనలో…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన నార్సింగి మున్సిపాలిటీ టౌన్‌ప్లానింగ్‌ అధికారి మణిహారిక

రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ టౌన్‌ప్లానింగ్‌ అధికారి మణిహారిక లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికారు. ఓ వ్యక్తికి చెందిన స్థలం ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియరెన్స్‌ కోసం రూ.10లక్షలు డిమాండ్‌…

Continue Reading →

మానవత్వంతో వ్యవహరించిన సీఏఆర్ కానిస్టేబుల్‌కు టీఎస్‌హెచ్‌ఆర్‌సీ చైర్‌పర్సన్ ప్రశంస

తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) చైర్‌పర్సన్, గౌరవ డా. జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారు, గత వారం నగరంలో కురిసిన భారీ వర్షాల సమయంలో ఒక…

Continue Reading →