గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా ఈరోజు విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ మొక్కలు నాటారు. రాంపూర్ గ్రామం , సబ్బవరం…

Continue Reading →

ఏసీబీకి వలలో చెన్నారం గ్రామ వీఆర్‌వో అనంత పద్మనాభం

నారాయణపేట జిల్లాలోని మద్దూరు తహసీల్దార్‌ కార్యాలయంపై అవినీతి నిరోదక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. భూమికి సంబంధించిన విషయంలో పేరు మార్పు కోసం రైతు దరఖాస్తు చేసుకోగా…

Continue Reading →

ఏపీ జిల్లా పరిషత్‌ రిజర్వేషన్లు ఖరారు

రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్‌ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టం 1994 సెక్షన్‌ 181, సబ్‌ సెక్షన్‌ 2 ప్రకారం రిజర్వేషన్లను…

Continue Reading →

కరోనా ఎఫెక్ట్.. టీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలువాయిదా

తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర మహాసభలను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఆ సంఘ నాయకులు ప్రకటించారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన…

Continue Reading →

రైతుబంధు పథకానికి రూ.333.29 కోట్లు విడుదల

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకానికి రూ. 333.29 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఈ మేరకు పరిపాలనా అనుమతులు మంజూరు అయ్యాయి. ఈ ఏడాది ఇప్పటికే…

Continue Reading →

టీఎస్‌ ఐసెట్‌-2020 షెడ్యూల్‌ విడుదల

టీఎస్‌ ఐసెట్‌-2020 షెడ్యూల్‌ను కన్వీనర్‌ ప్రొఫెసర్‌ రాజిరెడ్డి, కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ పురుషోత్తం విడుదల చేశారు. ఈ నెల 9 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు.…

Continue Reading →

ముగిసిన బీఏసీ సమావేశం

అవసరమైతే సమావేశాల నిడివి పొడిగింపు.రేపు గవర్నర్ కు ధన్యవాద తీర్మానం.9, 10, 15 సెలవులు.8 న బడ్జెట్..20 వ తేదీ వరకు సమావేశాలు.మొత్తం 12 రోజుల సమావేశాలు.20…

Continue Reading →

ఏపీలో పలువురు ఐపీఎస్‌ అధికారుల బదిలీ, పదోన్నతులు

ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐపీఎస్‌ అధికారులు పదోన్నతి‌ పొందగా మరి కొందరు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.హోంగార్డ్ ఏడీజీగా ఉన్న హరీష్…

Continue Reading →

అసెంబ్లీలో గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ పూర్తి ప్రసంగం..

శాసనమండలి అధ్యక్షులు, అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి, శాసనసభ సభ్యులకు హృదయ పూర్వక నమస్కారాలు. ఆరు దశాబ్దాల పాటు పోరాటం కొనసాగించి, తెలంగాణ సమాజం ప్రత్యేక రాష్ట్రం సాధించుకోగలిగింది.…

Continue Reading →

అసెంబ్లీ రేపటికి వాయిదా

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు శనివారానికి వాయిదా పడ్డాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగా, ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌…

Continue Reading →