నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 12వ తేదీన దీనికి సంబంధించిన నోటిషికేషన్ విడుదల కానుంది. మార్చి 19వ తేదీ…
తాజా వార్తలు

మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా జన్వాడలో అనుమతి లేకుండా డ్రోన్ కెమెరా…
రాజన్న సిరిసిల్లజిల్లా కోనారావుపేట మండలం ఎగ్లాసుపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. 2019 ఏప్రిల్ 15వ తేదీన పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం పొందిన ప్రవీణ్…
సీనియర్ జర్నలిస్ట్ పొత్తూరి వెంకటేశ్వరరావు మృతిపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పత్రికా, సామాజికరంగాల్లో చేసిన కృషిని, అందించిన సేవలను సీఎం కొనియాడారు.…
ముఖ్యమైన సూచన: ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం అయిన నేపథ్యంలో పరీక్షలకు సంబంధించి ఏదైనా వత్తిడి కానీ, భయం కానీ, మరేదైనా సమస్య కానీ ఉన్న విద్యార్థులు ఈ…
ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు(86) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఈ ఉదయం ఆయన తన నివాసంలో కన్నుమూశారు. తెలుగు జర్నలిజంలో తనదైన ముద్ర వేసిన పొత్తూరి వెంకటేశ్వరరావు…
జబర్దస్త్ షోతో బాగా ఫేమస్ అయిన దొరబాబు, పరదేశిలను పోలీసులు వ్యభిచారం కేసులో అరెస్ట్ చేశారు. వారితో పాటు మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు…
బిగ్బాస్-3 విజేత, సింగర్ రాహుల్ సిప్లిగంజ్పై దాడి జరిగింది. నిన్న రాత్రి ఓ పబ్లో గుర్తుతెలియని వ్యక్తులు రాహుల్పై బీరు సీసాలతో దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన…
హైదరాబాద్ లో కరోనా (కోవిడ్-19) పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటున్న విషయం తెలిసిందే. కరోనా (కోవిడ్ -19)…
మార్చి 10న హోలి పండుగ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ, కరోనా కారణంగా రాష్ట్రపతి భవన్లో హోలీ వేడుకలు నిర్వహించడంలేదని స్వయంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్…