యాదాద్రి హైవే – 163 కి పచ్చతోరణం

చారిత్రాత్మక యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గారి ఆదేశాల మేరకు దాదాపు 30 కిలోమీటర్ల మేరకు సెంట్రల్…

Continue Reading →

రోజా వనంలో భాగంగా మొక్కలు నాటిన అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి దంపతులు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ & రోజా వనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ రోజు విశాఖపట్నం జిల్లా, కొయ్యూరు మండల, శర్భన్నపాలెం గ్రామాల్లో అరకు పార్లమెంట్ సభ్యురాలు…

Continue Reading →

వృద్ధ వికలాంగుడిపై మానవత్వం చూపిన సీఎం కేసీఆర్

కాన్వాయ్ ఆపి వినతి పత్రం తీసుకుని పెన్షన్ , డబల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయించిన ముఖ్యమంత్రిసీఎం ఆదేశాల మేరకు వికలాంగుడి ఇంటికి వెళ్లి వివరాలు…

Continue Reading →

“అభయ హస్తం” పథకంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష

“అభయ హస్తం” పథకాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్షించారు. ఈ పథకం కింద అందుతున్న పెన్షన్ల…

Continue Reading →

కంపా నిధుల వినియోగంలో అగ్రగామిగా తెలంగాణ

కంపా నిధుల వినియోగంలో గత కొన్నేళ్లుగా అగ్రగామిగా నిలుస్తున్న తెలంగాణ అటవీ శాఖ వచ్చే యేడాది కోసం ప్రతిపాదనలను సిద్దం చేసింది. అరణ్య భవన్ లో జరిగిన…

Continue Reading →

మేము సైతం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో అంటున్న అంగన్వాడి విద్యార్థులు

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమారు చేపట్టీన ప్రతిష్టాత్మకమైన గ్రీన్ ఇండియా చాలేంజ్ లో భాగంగా సంగారెడ్డి జిల్లా లోని పోతిరెడ్డి పల్లీ గ్రామంలో ని అంగన్ వాడి…

Continue Reading →

జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇద్దరు ఉపాధ్యాయులపై సస్పెన్షన్‌ వేటు

జోగులాంబ గద్వాల జిల్లాలోని మల్దకల్‌ జడ్పీ పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులపై సస్పెన్షన్‌ వేటు పడింది. విద్యార్థినులతో భాస్కర్‌ అనే ఉపాధ్యాయుడు అసభ్య పదజాలంతో మాట్లాడాడు. అసభ్యంగా…

Continue Reading →

నాగోల్‌ వంతెనపై వాహనం ఢీకొని కానిస్టేబుల్‌ రవీందర్‌ మృతి

హైాదరాబాద్ నగరంలోని నాగోల్‌ వంతెనపై రోడ్డు ప్రమాదం సంభవించింది. గుర్తుతెలియని వాహనం ఢీకొని బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతిచెందాడు. మృతుడిని ఇంటలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌లో పనిచేసే కానిస్టేబుల్‌…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న పలువురు సినీ నటులు…

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో సినీ నటులు పాల్గొని మొక్కలు నాటారు. కార్యక్రమంలో తులసి, వై విజయ, జూనియర్‌ రేలంగి, శశాంక,…

Continue Reading →