తెలంగాణ భ‌విష్య‌త్ కు సంబంధించిన స‌మ్మిట్: ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌

ఈ నెల 8, 9 తారీఖుల్లో భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీలో తెలంగాణ గ్లోబెల్ రైజింగ్ – 2025 స‌మ్మిట్ ను రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తోందని ఉప ముఖ్య‌మంత్రి…

Continue Reading →

గ్లోబల్ సమ్మిట్ ప్రపంచంలో రోల్ మోడల్ గా నిలుస్తుంది:

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈనెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ ప్రపంచంలోనే రోల్…

Continue Reading →

గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనాల్సిందిగా మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ను ఆహ్వానించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

డిసెంబర్‌ 8వ తేదీ నుంచి భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ లో పాల్గొనాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రి…

Continue Reading →

ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆష్ తోష్ అగ్నిహోత్రితో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం

ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆష్ తోష్ అగ్నిహోత్రితో సచివాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్…

Continue Reading →

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వగ్రామంలో ఏకగ్రీవం

కల్లూరు : తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్వగ్రామం కల్లూరు మండలం నారాయణపురం పంచాయతీలో సర్పంచ్ పదవి ఏకగ్రీవంగా…

Continue Reading →

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు రండి.. అసోం సీఎంకు మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఆహ్వానం

అత్యంత ప్రతిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న ‘తెలంగాణ రైజింగ్‌-2047’ గ్లోబల్‌ సమ్మిట్‌కు రావ‌లంటూ అసోం సీయం హిమంత బిస్వా శర్మను.. ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ప్రత్యేకంగా…

Continue Reading →

తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్, గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎం, డిప్యూటీ సీఎం సమీక్ష

ప్రజా భవన్‌లో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్, గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క…

Continue Reading →

తెలంగాణ రైజింగ్-2047​ గ్లోబల్​ సమ్మిట్​కు రండి..జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను ఆహ్వానించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్​ భారత్ ఫ్యూచర్​ సిటీలో ఈనెల 8,9 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న.. తెలంగాణ రైజింగ్-2047​ గ్లోబల్​ సమ్మిట్​కు హాజరవ్వాలని.. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను…

Continue Reading →

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’కు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ ను ఆహ్వానించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’కు తప్పకుండా హాజరవుతానని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు హామీ ఇచ్చారు. ఈనెల…

Continue Reading →

2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ రాష్ట్రం నిలిచేలా గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ: మంత్రి తుమ్మల

Continue Reading →