తెలంగాణ రైజింగ్ 2047​ గ్లోబల్​ సమ్మిట్​కు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను ఆహ్వానించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

హైదరాబాద్​ భారత్ ఫ్యూచర్​ సిటీలో ఈనెల 8,9 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ 2047​ గ్లోబల్​ సమ్మిట్​కు హాజరు కావాలని జార్ఖండ్ సీఎం…

Continue Reading →

ఏఐ ఎక్స్ లెన్స్ సెంటర్ ఏర్పాటుకు ఆస్ట్రేలియాతో కీలక ఒప్పందం: ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

ఆస్ట్రేలియాకు చెందిన డీకిన్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో రాష్ట్రంలో కృత్రిమ మేథకు సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ఏర్పాటు చేయడానికి తెలంగాణా ప్రభుత్వం శుక్రవారం నాడు…

Continue Reading →

ఉస్మానియా యూనివ‌ర్సిటీ ప‌నుల్లో విద్యార్థుల అభిప్రాయాల‌కు ప్రాధాన్యం: సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌: ఉస్మానియా యూనివ‌ర్సిటీలో (ఓయూ) చేప‌ట్ట‌నున్న అభివృద్ధి ప‌నుల్లో విద్యార్థులు, బోధ‌న సిబ్బంది అభిప్రాయాల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. ఓయూ అభివృద్ధి ప‌నుల‌పై…

Continue Reading →

ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి పనులపై జూబ్లీ హిల్స్ నివాసం లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి పనులపై జూబ్లీ హిల్స్ నివాసం లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. హాజరైన ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు,సిఎంఓ ప్రత్యేక కార్యదర్శి అజిత్…

Continue Reading →

కేటీఆర్ ది విష‌పూరిత‌మైన ఆలోచ‌న‌: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : హిల్ట్ పాల‌సీపై బి.ఆర్. ఎస్ విమ‌ర్శ‌ల‌ను మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి తిప్పికొట్టారు. శుక్ర‌వారం స‌చివాల‌యంలో జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో హిల్ట్ పాల‌సీపై బిఆర్ఎస్…

Continue Reading →

జీడిమెట్ల, మేడ్చల్‌, మైలార్‌దేవ్‌పల్లి, సనత్‌నగర్‌ పారిశ్రామిక వాడల్లో బీఆర్‌ఎస్‌ నేతల పర్యటన

 ప్రభుత్వ భూములను అప్పనంగా ప్రైవేట్‌ వ్యక్తులను అంటగట్టి.. రూ.వేల కోట్లను దండుకునేందుకే కాంగ్రెస్‌ తీసుకొచ్చిన హిల్ట్‌ పాలసీని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ నిజనిర్ధారణ బృందం కదం తొక్కింది. పారిశ్రామికవాడల్లో…

Continue Reading →

రూ. 100 కోట్ల భారీ అవినీతి తిమింగలం!

అవినీతి నిరోధకశాఖ వలకు రూ.100 కోట్లు కూడబెట్టిన అవినీతి అధికారి తిమింగలం చిక్కింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటకలో భారీగా అక్రమాస్తులు కూడబెట్టిన అధికారి గుట్టును ఏసీబీ రట్టు…

Continue Reading →

ఎల్బీనగర్ కుక్కల దాడిలో గాయపడిన బాలుడిని నిలోఫర్ ఆసుపత్రి లో పరామర్శించిన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్

హైదరాబాద్: ఎల్బీనగర్ మన్సురాబాద్ సమీపంలోని శివగంగా కాలనీలో ప్రేమ్ చంద్ అనే ఒక బాలుడిపై కుక్కల కరిచిన ఘటనపై ఎస్సీ ఎస్టీ దివ్యంగుల సంక్షేమ శాఖ మంత్రి…

Continue Reading →

సీనియర్ అధికారులతో ఇంటర్వ్యూ బోర్డును ఏర్పాటు చేస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద సివిల్ సర్వీసెస్ మెయిన్స్, ఇంటర్వ్యూ లకు ఎంతమంది ఎంపికైనా ఆర్థిక సహాయం అందిస్తాం అని డిప్యూటీ సీఎం…

Continue Reading →

“క్వాంటం సిటీ”గా హైదరాబాద్: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

“క్వాంటం సిటీ”గా హైదరాబాద్ ను తీర్చిదిద్దేలా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. “క్వాంటం…

Continue Reading →