తిరుమల, తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్గా బీఆర్ నాయుడు నియామకమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. 24 మంది సభ్యులతో కూడిన బోర్డును ప్రభుత్వం…
రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తనలోని మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞాన దీపాలను వెలిగించుకోవాలనే తాత్వికతను దీపావళి…
“చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండగ” సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.…
దీపావళి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడిన, నివసిస్తున్న తెలంగాణ ప్రజలందరికి భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు…
ఆక్రమంగా గాలి, నీరు, భూమిలోకి రసాయన వ్యర్ధాలు, విష వాయువులను వదిలి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే కాలుష్య పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవని తెలంగాణ కాలుష్య నియంత్రణ…
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ఐఏఎస్ ఆఫీసర్ల బదిలీలు జరిగాయి. ఈసారి 13 మంది ఐఏఎస్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి కలెక్టర్…
అరబిందో కంపెనీని తగలబెడుతానని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యర్థాలను వదిలితే ఫార్మా కంపెనీలను తగలబెడుతా.. రైతుల భూములు నాశనం చేద్దామనుకుంటున్నారా..? అని…
“రాజకీయ పలుకుబడి, లంచాలకు లోంగే అధికారులు ఉంటే.. అమాయకుల ప్రాణాలు దారుణంగా బలితీసుకునే అధికారం పరిశ్రమల యజమాన్యలకు ఉంటుందా..? ఆవిధంగా ఏదైనా చట్టం ఉందా..? ప్రస్తుత పరిస్థితులు…
ప్రజల ఆరోగ్యాలను క్షీణింపజేసే ప్రాణాంతకమైన కాలుష్యం చేస్తున్న పరిశ్రమలను.. రసాయన వ్యర్థ పదార్థాలను బహిరంగ ప్రదేశాల్లో యధేచ్చగా వదులుతున్నాగానీ పట్టించుకోని కాలుష్య నియంత్రణ మండలి అధికారులపై కొరడా…
‘భారీ పోలీస్ బందోబస్తు.. నిరసనలు.. గో బ్యాక్ అంబుజా.. గో బ్యాక్ అంటూ నినాదాలు.. అడ్డగింతలు.. ఆందోళనలు.. ఉద్రిక్త పరిస్థితులు’ ఇవీ రామన్నపేట అదానీ అంబుజా సిమెంట్…









