భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వాసులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సంబంధిత ఉన్నతాధికారులను జిల్లా ఇంఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్…
కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కు వరద నీరు వస్తోంది. దీంతో హిమాయత్ సాగర్ రిజర్వాయర్…
ఉత్తరాదిలో చాలా రాష్ట్రాల్లో బిసిలు బిజెపిని తిరస్కరించారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లాంటి వారి కుట్రలను సాగనివ్వమని అన్నారు. ఢిల్లీ‘‘…
కాలుష్య నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, అందులో భాగంగా కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో ల్యాబొరేటరీలు, సైంటిస్టుల సంఖ్యను పెంచుకోవాలని, ఇంజినీర్ల సంఖ్యకు సమానంగా సైంటిస్టులను నియమించుకోవాలని…
పర్యావరణ పరిరక్షణ, మానవాళి మనుగడ కోసం గణేశ్ మట్టి విగ్రహాల పంపిణీపై జీహెచ్ఎంసీ, పీసీబీ, హెచ్ఎంసీ దృష్టి సారించాయి. ఈ నెల 27న వినాయక చవితి పండుగ…
తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి.. ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ మంత్రి ఫ్రాన్సిస్కో పి.టియు లారెల్ జూనియర్ను ఢిల్లీలో కలిశారు. తెలంగాణ నుంచి మరింత…
రాష్ట్రంలో సులభతర వాణిజ్య విధానాల అమలు తీరుపై ఈ రోజు సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. రామకృష్ణారావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో, రాష్ట్రంలో…
బీసీ గురుకుల విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్ అసోసియేషన్ నిర్వహించిన 11వ రాష్ట్రస్థాయి అథ్లెటిక్ క్రీడా పోటీల్లో స్వర్ణ పతకాలు సాధించారు. ఈనెల 3, 4 తేదీల్లో…
మరికొద్ది రోజుల్లో పదవీ విరమణ చేయబోతున్న ఓ జిల్లా అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి ( ACB ) చిక్కారు. జగిత్యాల జిల్లాలో జరిగిన ఘటన వివరాలు..…
ఒకే రోజు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి రెడ్హ్యండెడ్గా చిక్కారు. జగిత్యాల జిల్లాలో జిల్లా ట్రాన్స్ఫోర్టు అధికారి పట్టుబడ్డ కొద్ది గంటల్లోనే మహబూబ్నగర్ జిల్లా ఇరిగేషన్ సబ్…